Pawan Kalyan: పవన్‌ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా

మరికాసేపట్లో ప్రారంభం కావాల్సిన జనసేన ప్రచార సభలు వాయిదా పడ్డాయి. 

Published : 22 Apr 2024 18:11 IST

అమరావతి: మరికాసేపట్లో ప్రారంభం కావాల్సిన జనసేన ప్రచార సభలు వాయిదా పడ్డాయి. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ప్రచార సభల్లో పాల్గొనేందుకు పిఠాపురం నుంచి తాడేపల్లిగూడెం సభకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌ రావాల్సి ఉండగా అంతరాయం ఏర్పడింది. పవన్‌ హెలికాప్టర్‌లో కూర్చున్న తర్వాత ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో సభకు హాజరయ్యే అవకాశం లేకపోవడంతో ఆ రెండు సభల్ని మరో రోజు జరపాలని నిర్ణయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు