KCR: ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేసీఆర్

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించారు.

Updated : 31 Mar 2024 14:22 IST

జనగామ: భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో పర్యటించారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనగామ జిల్లా ధారవత్‌ తండాలో పంట నష్ట పరిహారం ఇప్పించాలని అన్నదాతలు ఆయన్ను కోరారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కేసీఆర్‌ పర్యటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని