AP News: ఎన్నికల ప్రచారానికి అడ్డుతగిలిన మహిళలు.. వైకాపా ఎమ్మెల్యేకు నిరసన సెగ
వైకాపా ఎమ్మెల్యే సతీశ్కుమార్కు నిరసన సెగ తగిలింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయన్ను శనివారం ఉదయం గ్రామస్థులు అడ్డుకున్నారు.
తాళ్లరేవు: వైకాపా ఎమ్మెల్యే సతీశ్కుమార్కు నిరసన సెగ తగిలింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయన్ను శనివారం ఉదయం గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ 45 రోజుల నుంచి దీక్షలు చేస్తే.. ఈరోజు ఓట్ల కోసం గుర్తుకువచ్చామా అంటూ మహిళలు నిలదీశారు. ఈ క్రమంలో వైకాపా కార్యకర్తలు, నాయకులు వారిపై దుర్భాషలాడటంతో పాటు దురుసుగా ప్రవర్తించారు. అనంతరం గ్రామస్థులకు సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు