Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) హైదరాబాద్‌ చేరుకున్నారు. విదేశీ పర్యటనను ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు.

Updated : 29 May 2024 13:58 IST

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) హైదరాబాద్‌ చేరుకున్నారు. విదేశీ పర్యటనను ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు. పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఏపీలో ఎన్నికల ప్రచారం, పార్టీ వ్యవహారాలతో బిజీగా గడిపిన చంద్రబాబు.. విశ్రాంతి కోసం ఈనెల 19న విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు