క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది.
థాయ్లాండ్ ఓపెన్
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. అతడు క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లాడు. గురువారం ప్రిక్వార్టర్ఫైనల్స్లో 21 ఏళ్ల మీరాబా 21-14, 22-20తో మాడ్స్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. క్వార్టర్స్లో అతడికి అతిపెద్ద సవాల్ ఎదురుకానుంది. ప్రపంచ ఛాంపియన్ కున్లవత్ వితిసర్న్ (థాయ్లాండ్)ను ఢీకొననున్నాడు. మరోవైపు పురుషుల డబుల్స్లో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టికి ఎదురేలేదు. రెండో రౌండ్లో సాత్విక్ జంట 21-16, 21-11తో గ్జి సావో నాన్, జెంగ్ వీ హన్ (చైనా)పై అలవోకగా విజయాన్నందుకుంది. మహిళల సింగిల్స్లో అస్మిత చాలిహ పోరాటం ముగిసింది. అస్మిత 15-21, 21-12, 12-21తో టాప్ సీడ్ హన్ యు (చైనా) చేతిలో ఓడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరాట్.. కాస్త ఓర్పు ప్రదర్శించు చాలు: గావస్కర్
విరాట్ కోహ్లీ ప్రదర్శనపై వస్తున్న కామెంట్లను భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కొట్టిపడేశాడు. అతడి ఫామ్పై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేశాడు. -
ఇంగ్లండ్ను అడ్డుకొనేందుకు.. ఆసీస్ అలా చేస్తే నిషేధం తప్పదు!
బలమైన ఇంగ్లండ్ జట్టు సూపర్ - 8 దశకు రాకుండా చేసే అవకాశం ఆస్ట్రేలియాతో చేతిలో ఉంది. ఆ జట్టు మాజీ కెప్టెన్ కూడా ఇదే విషయాన్ని మరో విధంగా చెప్పడంతో ఇప్పుడు వైరల్గా మారింది. -
టీ20 వరల్డ్ కప్ సూపర్ - 8కి విండీస్.. ఇక ఇంటికే కివీస్!
టీ20 ప్రపంచ కప్ సూపర్ - 8 దశకు చేరుకొనే అవకాశం న్యూజిలాండ్ జట్టుకు దాదాపు చేజారినట్లే. కీలకమైన పోరులో విండీస్ చేతిలోనూ ఓటమితో కివీస్ కుదేలైంది. -
ఐర్లాండ్ చేతిలో.. పాక్ - యూఎస్ఏ ‘సూపర్ - 8’ భవితవ్యం!
పాపం ఇప్పుడు రెండు టీమ్ల అవకాశాలు ఒక జట్టుతో జరగబోయే మ్యాచ్లపై ఆధారపడి ఉంది. టీ20 ప్రపంచ కప్లో గ్రూప్ - Aలో ఆసక్తికర పోరు ఇలా ఉంది. -
భారత క్రికెట్ చరిత్రలో.. తొలి బౌలర్గా అర్ష్దీప్ అరుదైన ఘనత
భారత యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ అరుదైన ఘనత సాధించాడు. యూఎస్ఏపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. -
న్యూయార్క్ పిచ్పై ఆడటం తేలిక కాదు.. ఇప్పుడదే బిగ్ రిలీఫ్: రోహిత్
న్యూయార్క్లో లీగ్ స్టేజ్లో భారత్ చివరి మ్యాచ్ ఆడేసింది. మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించిన టీమ్ఇండియా తదుపరి దశకు చేరుకుంది. -
అందుకే ఆ అయిదు పరుగులు
స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో యూఎస్ఏ బౌలర్ల తప్పిదం వల్ల ఆ జట్టు నష్టపోయింది. అనవసరంగా ఐదు పరుగులు భారత్కు ఇవ్వాల్సి వచ్చింది. -
కష్టమైనా.. ఛేదించేశారు.. మ్యాచ్ హైలైట్స్ చూశారా?
టీ20 ప్రపంచ కప్లో భారత్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసి.. సూపర్ -8కి చేరింది. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచింది.
-
కాస్తే అయినా కష్టంగా..
భారత్తో మ్యాచ్ అంటే అమెరికా ఏమాత్రం పోటీ ఇస్తుంది అనుకుంటాం.. 111 పరుగుల లక్ష్యమంటే మన వాళ్లకు ఏపాటికి అని తేలిగ్గా తీసుకుంటాం.. కానీ బ్యాటర్లకు పీడకలలా మారిన న్యూయార్క్ స్టేడియంలో ఈ పసికూనే రోహిత్సేనకు చెమటలు పట్టించింది. -
సూపర్-8.. ఎంతెంత దూరం
సంచలన ప్రదర్శనలతో చిన్న జట్లూ టీ20 ప్రపంచకప్ను రసవత్తరంగా మార్చుతున్నాయి. -
కోహ్లీకి ఏమైంది?
టీ20 ప్రపంచకప్కు తనను ఎంపిక చేయాలా వద్దా అన్న చర్చ జరుగుతున్న సమయంలో ఐపీఎల్లో చెలరేగి ఆడి ఆ చర్చకు తెరదించాడు విరాట్ కోహ్లి. -
ఆసీస్ అలవోకగా..
ఆస్ట్రేలియాకు ఎదురేలేదు. టీ20 ప్రపంచకప్లో ఆ జట్టు దూసుకుపోతోంది. వరుసగా మూడో విజయంతో సూపర్-8లో అడుగుపెట్టింది. -
వివాదాస్పద గోల్పై భారత్ ఫిర్యాదు
భారత్, ఖతార్ మధ్య ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్ పోరుపై మ్యాచ్ కమిషనర్ హామెద్ మొమెని (ఇరాన్)కి అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఫిర్యాదు చేసింది. -
‘లక్ష్య’ జ్యోతికకు స్వర్ణం
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతికశ్రీ (ఆంధ్రప్రదేశ్) మెరిసింది. ఇండియా గ్రాండ్ప్రి-3 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకంతో సత్తాచాటింది. -
మేం గెలుస్తామని చెప్పావు.. ఇప్పుడు చూడు ఇలా: యువీతో అఫ్రిది
భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ ముగిసినా.. ఆ పోరుపై చర్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. యువరాజ్, షాహిద్ అఫ్రిది మధ్య సరదా సంభాషణ నెట్టింట వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్.. కాస్త ఓర్పు ప్రదర్శించు చాలు: గావస్కర్
-
మెట్లపైనే కాలిపోయిన మృతదేహాలు.. కువైట్ అగ్నిప్రమాదంలో భయానక దృశ్యాలు
-
కోన్ ఐస్క్రీంలో మనిషి వేలు.. ముంబయి డాక్టర్కు చేదు అనుభవం
-
ఇంగ్లండ్ను అడ్డుకొనేందుకు.. ఆసీస్ అలా చేస్తే నిషేధం తప్పదు!
-
పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోవాలి.. తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు
-
నీట్ పరీక్షలో ఆ 1500 మందికి గ్రేస్ మార్కులను తీసేస్తాం: సుప్రీంకు కేంద్రం వెల్లడి