GG vs MI: డబ్ల్యూపీఎల్‌ 2024.. గుజరాత్‌తో మ్యాచ్‌.. ముంబయి ఇండియన్స్‌ బౌలింగ్‌

డబ్ల్యూపీఎల్ (WPL 2024) రెండో ఎడిషన్‌ మూడో మ్యాచ్‌లో ముంబయి, గుజరాత్‌ తలపడేందుకు సిద్ధమయ్యాయి.

Published : 25 Feb 2024 19:16 IST

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్‌ లీగ్ (WPL 2024)లో మూడో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. గుజరాత్‌ జెయింట్స్‌ - ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన ముంబయి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే టోర్నీలో ముంబయి ఒక విజయంతో కొనసాగుతోంది. గుజరాత్ జెయింట్స్‌కు ఇదే తొలి మ్యాచ్‌. 

తుది జట్లు: 

ముంబయి ఇండియన్స్‌: హీలే మాథ్యూస్, యస్తికా భాటియా (వికెట్ కీపర్), నాట్‌ స్కివెర్ బ్రంట్, హర్మన్‌ ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమెలియా కెర్, పూజా వస్త్రాకర్, ఎస్‌ సజన, షబ్నిమ్‌ ఇస్మాయిల్, కీర్తన బాలకృష్ణన్, సైకా ఇషాక్

గుజరాత్‌ జెయింట్స్‌: బెత్‌ మూనీ (వికెట్ కీపర్/కెప్టెన్), వేదా కృష్ణమూర్తి, ఫోయిబ్‌ లిట్చ్‌ఫీల్డ్, హర్లీన్‌ డియోల్, ఆష్లే గార్డెనర్, దయాలన్ హేమలత, స్నేహ్ రాణా, తనుజా కాన్వార్, కాథరిన్ బ్రైస్, లీ తహుహు, మేఘనా సింగ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు