Shreyanka Patil: మ్యాచ్ మధ్యలో మహిళా క్రికెటర్కు మ్యారేజ్ ప్రపోజల్.. ఫొటో వైరల్
డబ్ల్యూపీఎల్-2024లో భాగంగా గుజరాత్ జెయింట్స్తో ఆర్సీబీ తలపడుతున్న సమయంలో క్రికెటర్ శ్రేయాంక పాటిల్కు ఓ అభిమాని మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) ఆసక్తికరంగా సాగుతోంది. గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (GG vs RCB) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ జరుగుతుండగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకొంది. బెంగళూరు క్రికెటర్ శ్రేయాంక పాటిల్ (Shreyanka Patil)కి ఓ అభిమాని మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. ఇప్పుడది నెట్టింట వైరల్గా మారింది.
విజిటర్ గ్యాలరీలో కూర్చున్న శ్రేయాంక అభిమాని ఒకరు ‘విల్ యూ మేరీ మీ శ్రేయాంక పాటిల్’ అని రాసిన ఫ్లకార్డును ప్రదర్శించాడు. దీంతో స్టేడియంలోని కెమెరాలన్నీ అటువైపు తిరిగాయి. పెద్ద స్క్రీన్లలో ఆ దృశ్యాలు రావడంతో వాటిని చూసిన ప్లేయర్స్ నవ్వుకున్నారు. శ్రేయాంక మాత్రం స్పందించలేదు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన పలువురు అభిమానులు ‘ఇదో పబ్లిసిటీ స్టంట్..’ ‘నీ పనేంటో చూసుకోవచ్చు కదా బ్రదర్...’’ అంటూ కామెంట్లు పోస్టు చేశారు.
లండన్కు మరో స్టార్ ప్లేయర్.. ఐదో టెస్టులో ఆడటం అనుమానమే?
చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ స్మృతీ మంధాన (43), సబ్బినేని మేఘన (35*), ఎల్సీ పెర్రీ (23*) రాణించడంతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 108 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కోల్పోయి 12.3 ఓవర్లలో చేధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం