WPL 2024: హ్యాట్రిక్పై కన్నేసిన మంధాన సేన.. ప్రత్యర్థికి బ్యాటింగ్
డబ్ల్యూపీఎల్ 2024 మ్యాచ్లు థ్రిల్లింగ్గా సాగుతున్నాయి. రెండో సీజన్లో మహిళా క్రికెటర్లు అదరగొట్టేస్తున్నారు.
బెంగళూరు: డబ్ల్యూపీఎల్ 2024 మ్యాచ్లు థ్రిల్లింగ్గా సాగుతున్నాయి. రెండో సీజన్లో మహిళా క్రికెటర్లు అదరగొట్టేస్తున్నారు. ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే టాస్ నెగ్గిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచుల్లో బెంగళూరు వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్పై కన్నేసింది. దిల్లీ ఒక మ్యాచ్లో విజయం, మరో ఓటమితో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
బెంగళూరు జట్టు: స్మృతీ మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, నాడిన్ డి క్లర్క్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జార్జియా వారెహమ్, సోఫీ మోలినెక్స్, శ్రేయాంకా పాటిల్, సిమ్రన్ బహదుర్, శోభనా ఆశా, రేణుకా ఠాకూర్సింగ్
దిల్లీ జట్టు: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ కాప్సే, జెమీమా రోడ్రిగ్స్, మారిజానే కాప్, అనాబెల్ సదర్లాండ్, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, తానియా భాటియా (వికెట్ కీపర్), రాధా యాదవ్, శిఖా పాండే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి