T20 World Cup 2024: లంక మళ్లీ ఓడింది
శ్రీలంకకు వరుసగా రెండో ఓటమి. రిషాద్ హుస్సేన్ (3/22), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/17) విజృంభించడంతో టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శనివారం గ్రూప్-డి మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది.
బంగ్లా బోణీ
డల్లాస్: శ్రీలంకకు వరుసగా రెండో ఓటమి. రిషాద్ హుస్సేన్ (3/22), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/17) విజృంభించడంతో టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శనివారం గ్రూప్-డి మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ పోరులో మొదట లంక 124/9కే పరిమితమైంది. నిశాంక (47; 28 బంతుల్లో 7×4, 1×6) టాప్ స్కోరర్. ఛేదనలో నువాన్ తుషార (4/18), హసరంగ (2/32) దెబ్బకు బంగ్లా తడబడినా.. 19 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి గట్టెక్కింది. తౌహిద్ హృదోయ్ (40; 20 బంతుల్లో 1×4, 4×6), లిటన్దాస్ (36; 38 బంతుల్లో 2×4, 1×6) బంగ్లాను విజయతీరాలకు చేర్చారు. రిషాద్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
శ్రీలంక: 124/9 (నిశాంక 47, ధనంజయ డిసిల్వా 21, అసలంక 19; రిషాద్ హుస్సేన్ 3/22, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3/17, తస్కిన్ అహ్మద్ 2/25) బంగ్లాదేశ్: 19 ఓవర్లలో 125/8 (తౌహిద్ హృదోయ్ 40, లిటన్దాస్ 36; తుషార 4/18, హసరంగ 2/32)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం