మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది.

Updated : 25 Apr 2024 05:33 IST

పరీక్షల షెడ్యూలు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.

  • మే 24న ద్వితీయ భాష, 25 ఆంగ్లం జూన్‌ 3 నుంచి 7 వరకు ప్రాక్టికల్‌, 10న ఆంగ్లం ప్రాక్టికల్‌ పరీక్ష, 11న పర్యావరణ విద్యాపరీక్ష, 12న నైతికత, మానవ విలువపై పరీక్ష లను నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు తెలిపింది.
  • 27 మ్యాథ్స్‌-1ఏ, 2ఏ; బాటనీ, పొలిటికల్‌ సైన్స్‌
  • 28 మ్యాథ్స్‌-1బీ, 2బీ; జువాలజీ, హిస్టరీ
  • 29 ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌, 30 కెమిస్ట్రీ, కామర్స్‌
  • 31 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, బ్రిడ్జికోర్సు మ్యాథ్స్‌
  • జూన్‌ 1 మోడ్రన్‌ లాంగ్వేజీ, జాగ్రఫి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు