ఇదీ సంగతి!
Published : 18 May 2024 03:47 IST
Tags :
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ నష్టానికి బాధ్యులెవరు?
‘పోలవరంలో ఇంత నష్టం జరగడానికి ఎవరు బాధ్యులు?’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. -
ఏపీ శాసనసభ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు
శాసనసభ సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఇవి మూడు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణస్వీకారం, సభాపతి, ఉపసభాపతి ఎన్నిక జరుగుతుంది. -
నేను ఇప్పటికీ విద్యార్థినే.. మంత్రినైనా.. ఎల్ఎల్ఎం చదువుతున్నా..: సీతక్క
ఇప్పటికీ తాను విద్యార్థినేనని, చదువుకు వయసుతో సంబంధం లేదనే విషయాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. -
ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకున్న జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన భద్రత కోసం ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమించుకున్న సుమారు 30 మంది సిబ్బంది సోమవారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. -
ఛత్తీస్గఢ్ కరెంటుతో నష్టం రూ.6 వేల కోట్లు
ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు వల్ల భారీ నష్టం వాటిల్లిందని జ్యుడిషియల్ కమిషన్కు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తెలిపాయి. బహిరంగ మార్కెట్లో చౌకగా కరెంటు లభిస్తుండగా.. అంతకుమించి సొమ్మును ఛత్తీస్గఢ్కు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. -
10 వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి!
రాష్ట్రంలోని మల్టీ జోన్-1(వరంగల్) పరిధిలోని 19 జిల్లాల్లో దాదాపు 10 వేల మంది ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందనున్నారు. ఇందుకు సంబంధించి ఏ క్షణమైనా ఉత్తర్వులు వెల్లడి కావచ్చని సమాచారం. ఆ వెంటనే వారికి కేటాయించిన కొత్త స్థానాల్లో చేరనున్నారు. -
భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాల ఎస్పీలతోపాటు ఆ స్థాయి అధికారులను బదిలీ చేసింది. -
రిజర్వాయర్లన్నీ ఖాళీ
కృష్ణా, గోదావరి బేసిన్లలో రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అన్ని ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనీస మట్టానికన్నా దిగువకు చేరాయి. కృష్ణా, గోదావరి నదులపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్లన్నీ నిండటానికి 560 టీఎంసీలకు పైగా అవసరం. -
తెలంగాణకు ఏపీ ఉద్యోగుల మార్పిడి తప్పుడు ప్రచారమే
ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగులు తెలంగాణలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, దాన్ని నమ్మవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రం ఏర్పడిన ఏడాది, రెండేళ్లలోనే ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చిందని.. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం కొత్తగా నిర్ణయాలేమీ తీసుకోలేదని పేర్కొంది. -
ఒక్కో కమోడ్ ఖర్చుతో ఆరుగురు పేదలకు ఇళ్లు!
విశాఖలోని రుషికొండపై జగన్ కట్టుకున్న ప్యాలెస్లో అమర్చిన టాయ్లెట్ కమోడ్కి పెట్టిన ఖర్చుతో కనీసం ఆరుగురు పేదలకు ఇళ్లు కట్టొచ్చు! -
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబరు కోటా విడుదల నేడు
భక్తుల సౌకర్యార్థం సెప్టెంబరుకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే విడుదల చేస్తోంది. -
రోజుకు రూ.31.66 ఖర్చుతో.. పోషకాహారం పెట్టేదెలా!
సంక్షేమ విద్యాలయాల్లో ఆరో తరగతి చదువుతున్న ఓ పదేళ్ల బాలుడికి రోజుకు రెండు పూటలా భోజనం.. ఉదయం, సాయంత్రం అల్పాహారానికి ప్రభుత్వం ఇస్తున్న మొత్తం రూ.31.66. ఈ మొత్తంతో విద్యార్థికి ప్రతి రోజు గుడ్డు, పండు సహా పౌష్టికాహారం అందించడం పెరిగిన ధరలతో సాధ్యం కాదని సంక్షేమాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా ప్రయోజనం ఉండడంలేదు. -
గొప్ప దార్శనికుడు.. రామోజీరావు: వందేమాతరం శ్రీనివాస్
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారత చలనచిత్ర రంగానికి రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు పెద్ద వరం అందించారని సినీ గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ అన్నారు. సోమవారం రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుకు శ్రీనివాస్ దంపతులు నివాళులు అర్పించారు. -
భూపరిపాలనలో మార్పులు తేవాలి
రైతులకు మరింతగా చేరువయ్యేందుకు భూపరిపాలనలో సమగ్రమైన మార్పులు తేవాలని తెలంగాణ తహసీల్దార్ల సంఘం (టీజీటీఏ).. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరింది. -
తగ్గిన గ్రానైట్ ఉత్పత్తి
రాష్ట్రంలో 2022-23తో పోలిస్తే 2023-24లో గ్రానైట్ బండ ఉత్పత్తి తగ్గింది. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అపార గ్రానైట్ నిక్షేపాలున్నాయి. అయినా, తవ్వకాలు తగ్గించడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
మొలకెత్తని విత్తు.. పత్తికి విపత్తు!
రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు పత్తి రైతులకు శాపంగా మారాయి. జూన్లో 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సాగునీరందక లక్షల ఎకరాల్లో వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో మరోసారి విత్తనాలు వేసేందుకు ఆయా రైతులు సన్నద్ధమవుతున్నారు. -
నేడు పీజీఈసెట్ ఫలితాలు
రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్ ఫలితాలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు విడుదల కానున్నాయి. -
నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలి: ఐకాస
దేశంలోని లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిందని పలు విద్యార్థి యువజన సంఘాలతో ఏర్పడిన తెలంగాణ విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆరోపించింది. -
నాగార్జునసాగర్ డ్యాంను పరిశీలించిన కేఆర్ఎంబీ ఛైర్మన్
కృష్ణా నదీజలాల నిర్వహణ బోర్డు(కేఆర్ఎంబీ) ఛైర్మన్ అశోక్గోయల్ సోమవారం నాగార్జునసాగర్ డ్యాంను పరిశీలించారు. కేఆర్ఎంబీ ఛైర్మన్గా నూతనంగా నియమితులైన అశోక్గోయల్ కృష్ణా పరీవాహక ప్రాంతంలోని భారీ ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. -
కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి.. మెరిట్ ఆధారంగా నియామక ఉత్తర్వులివ్వండి
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రస్తావన లేకుండా మెరిట్ ఆధారంగా నియామక ఉత్తర్వులివ్వాలని ఎస్పీడీసీఎల్ను హైకోర్టు తాజాగా ఆదేశించింది. -
ఇకపై ప్రకటనలకు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలను జారీ చేయాలంటే... ప్రకటనలు ఇచ్చే వ్యాపార సంస్థలు, వ్యక్తులు ఇకపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి మంగళవారం నుంచే అమలులోకి రానున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
వాటిని నమ్మొద్దు.. జాన్వీ సోషల్ మీడియా ఖాతాలపై టీమ్ క్లారిటీ
-
విజయవాడలో పవన్ కల్యాణ్కు ఘన స్వాగతం
-
గ్యారీ కిరిస్టెన్ ‘మాంత్రికుడు’ కాదు.. వెంటనే అద్భుతాలు జరిగిపోవు: పాక్ మాజీ క్రికెటర్
-
జలగన్నలు జారిపోతున్నారు!
-
సూపర్ 8 నుంచి సెమీస్కి వెళ్లే ఆ నాలుగు జట్లు ఏవి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 23,500 దాటిన నిఫ్టీ