Andhra News: ఆటోపై విద్యుత్‌ తీగలు పడటానికి ఉడుతే కారణం: విద్యుత్‌ శాఖ

అనంతపురం జిల్లా చిల్లకొండయ్యపల్లిలో ఆటోపై విద్యుత్ తీగ తెగిపడడానికి ఉడుతే కారణమని విద్యుత్ శాఖ అధికారులు వింత వాదన తెరపైకితేగా పోలీసులు మరో అడుగు ముందుకేశారు. ఉడుత కళేబరానికి పోస్టుమార్టం చేశారు. సత్యసాయి జిల్లా తాడిమర్రి పశువైద్యశాలలో ఉడుతకు పోస్టుమార్టం నిర్వహించారు. ఐతే ఉడుత పోస్టుమార్టం వివరాలు మీడియాకు ఇవ్వవద్దని చెప్పినట్లు పశువైద్యులు తెలిపారు మరోవైపు ఘటనాస్థలిని విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. కరెంటు స్తంభం వద్ద తెగిన తీగను పరిశీలించారు

Published : 01 Jul 2022 19:41 IST

అనంతపురం జిల్లా చిల్లకొండయ్యపల్లిలో ఆటోపై విద్యుత్ తీగ తెగిపడడానికి ఉడుతే కారణమని విద్యుత్ శాఖ అధికారులు వింత వాదన తెరపైకితేగా పోలీసులు మరో అడుగు ముందుకేశారు. ఉడుత కళేబరానికి పోస్టుమార్టం చేశారు. సత్యసాయి జిల్లా తాడిమర్రి పశువైద్యశాలలో ఉడుతకు పోస్టుమార్టం నిర్వహించారు. ఐతే ఉడుత పోస్టుమార్టం వివరాలు మీడియాకు ఇవ్వవద్దని చెప్పినట్లు పశువైద్యులు తెలిపారు మరోవైపు ఘటనాస్థలిని విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. కరెంటు స్తంభం వద్ద తెగిన తీగను పరిశీలించారు

Tags :

మరిన్ని