Andhra News: ఆటోపై విద్యుత్ తీగలు పడటానికి ఉడుతే కారణం: విద్యుత్ శాఖ
అనంతపురం జిల్లా చిల్లకొండయ్యపల్లిలో ఆటోపై విద్యుత్ తీగ తెగిపడడానికి ఉడుతే కారణమని విద్యుత్ శాఖ అధికారులు వింత వాదన తెరపైకితేగా పోలీసులు మరో అడుగు ముందుకేశారు. ఉడుత కళేబరానికి పోస్టుమార్టం చేశారు. సత్యసాయి జిల్లా తాడిమర్రి పశువైద్యశాలలో ఉడుతకు పోస్టుమార్టం నిర్వహించారు. ఐతే ఉడుత పోస్టుమార్టం వివరాలు మీడియాకు ఇవ్వవద్దని చెప్పినట్లు పశువైద్యులు తెలిపారు మరోవైపు ఘటనాస్థలిని విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. కరెంటు స్తంభం వద్ద తెగిన తీగను పరిశీలించారు
Published : 01 Jul 2022 19:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి