ముంబయి దాడుల సూత్రధారులను చైనా రక్షిస్తోంది: భారత్
ముంబయి దాడుల సూత్రధారులపై ఆంక్షలు విధించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను.. రాజకీయ కారణాలతో చైనా అడ్డుకుంటోందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ ఆరోపించారు. పాక్ ఆధారిత ఉగ్రవాదులపై నిషేధం విధించకుండా చైనా పదే పదే అడ్డుతగలడం ఇందుకు సంకేతమని పేర్కొన్నారు. ఈ చర్యలతో తమ సరిహద్దుల్లో సీమాంతర ఉగ్రవాదం పెచ్చుమీరి భారత్లో మరిన్ని ఉగ్ర దాడులు జరిగే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు.
Updated : 25 Nov 2022 15:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక