Chinese Spy Ship: శ్రీలంకకు చేరుకున్న చైనా నిఘా నౌక యువాన్ వాంగ్-5
చైనా నిఘా నౌక యువాన్ వాంగ్-5 శ్రీలంకకు చేరుకుంది. భారత్ అభ్యంతరాల మధ్యే శ్రీలంక అనుమతి ఇచ్చింది. తమ రక్షణ వ్యవస్థల సమాచారం సేకరిస్తుందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చైనా మాత్రం అలాంటిదేమీ ఉండదని బుకాయిస్తోంది.
Published : 16 Aug 2022 15:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!