Bapatla: వాన నీటిలో బడి.. చదువులెలా జగన్ మామయ్యా?
బాపట్ల జిల్లా అద్దంకి మండలం ధర్మవరం ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను వరద నీరు ముంచెత్తింది. తరగతి గదులు, వరండాలు ఇలా బడి ప్రాంగణమంతా వర్షపు నీరు చేరి బురదమయమైంది. వాన నీటితో విద్యార్థులు, టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా పాఠశాల దుస్థితి ఇలానే ఉన్నా.. కనీసం మరమ్మతులు చేయట్లేదని స్థానికులు చెబుతున్నారు. నాడు- నేడు అంటూ ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రికి కష్టాలు కనపడవా? అని ప్రశ్నిస్తున్నారు.
Updated : 08 Nov 2023 19:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్ గనిలో కూలిన లిఫ్ట్ ..ఒకరి మృతి
-
నా జీవితంలో ‘గోయెంకా - కేఎల్ రాహుల్’ ఎపిసోడ్ ఐదో సర్ప్రైజ్: లాంగర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడికి సుప్రీం కోర్టులో ఊరట..బెయిల్ మంజూరు
-
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
-
పులివర్తి నానిపై హత్యాయత్నం.. పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు