India: తుదిదశకు అమెరికా డ్రోన్ల కొనుగోలు ఒప్పందం

భారత త్రివిధ దళాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో ముందడుగు పడింది. అత్యాధునిక డ్రోన్ల కొనుగోళ్లకు ఐదేళ్ల క్రితం భారత్ - అమెరికా మధ్య జరిగిన ఒప్పందం తుదిదశకు చేరుకున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. భారత్ - చైనా సరిహద్దుతోపాటు హిందూ మహాసముద్రంలో గస్తీని మరింత ముమ్మరం చేసేందుకు దాదాపు 25 వేల కోట్ల రూపాయలతో చేసుకున్న ఒప్పందం కొలిక్కి వచ్చినట్లు అగ్రరాజ్య అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Published : 03 Feb 2023 15:16 IST

భారత త్రివిధ దళాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో ముందడుగు పడింది. అత్యాధునిక డ్రోన్ల కొనుగోళ్లకు ఐదేళ్ల క్రితం భారత్ - అమెరికా మధ్య జరిగిన ఒప్పందం తుదిదశకు చేరుకున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. భారత్ - చైనా సరిహద్దుతోపాటు హిందూ మహాసముద్రంలో గస్తీని మరింత ముమ్మరం చేసేందుకు దాదాపు 25 వేల కోట్ల రూపాయలతో చేసుకున్న ఒప్పందం కొలిక్కి వచ్చినట్లు అగ్రరాజ్య అధికార వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

మరిన్ని