India: తుదిదశకు అమెరికా డ్రోన్ల కొనుగోలు ఒప్పందం
భారత త్రివిధ దళాలను మరింత బలోపేతం చేసే దిశగా మరో ముందడుగు పడింది. అత్యాధునిక డ్రోన్ల కొనుగోళ్లకు ఐదేళ్ల క్రితం భారత్ - అమెరికా మధ్య జరిగిన ఒప్పందం తుదిదశకు చేరుకున్నట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. భారత్ - చైనా సరిహద్దుతోపాటు హిందూ మహాసముద్రంలో గస్తీని మరింత ముమ్మరం చేసేందుకు దాదాపు 25 వేల కోట్ల రూపాయలతో చేసుకున్న ఒప్పందం కొలిక్కి వచ్చినట్లు అగ్రరాజ్య అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Published : 03 Feb 2023 15:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!