KCR: కదనరంగంలోకి కేసీఆర్.. నేడు చేవెళ్ల వేదికగా ఎన్నికల ప్రచారం
భారాస (BRS) అధినేత కేసీఆర్ (KCR) లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని నేటి నుంచి ఉద్ధృతం చేయనున్నారు. చేవెళ్ల వేదికగా జరగనున్న బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. ఈనెల 16న మెదక్ నియోజకవర్గ బహిరంగసభలో పాల్గొనున్న కేసీఆర్.. ఆ తర్వాత బస్సుయాత్ర, రోడ్ షోల ద్వారా ప్రచారం కొనసాగించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పదేళ్ల తమ హయాంలో చేసిన పనులను వివరిస్తూ గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లనుంది.
Published : 13 Apr 2024 09:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా