KCR: కేసీఆర్‌ బస్సు యాత్ర.. రైతులను కలిసిన భారాస అధినేత

నల్గొండ జిల్లా ఆర్జాలబాయి వద్ద రైతులను భారాస అధినేత కేసీఆర్ కలిశారు. బస్సు యాత్ర సందర్భంగా జిల్లాలో కేసీఆర్‌ పర్యటించారు.

Published : 24 Apr 2024 18:47 IST

నల్గొండ జిల్లా ఆర్జాలబాయి వద్ద రైతులను భారాస అధినేత కేసీఆర్ కలిశారు. బస్సు యాత్ర సందర్భంగా జిల్లాలో కేసీఆర్‌ పర్యటించారు. ఇరవై రోజుల నుంచి కల్లాల్లో ఓడ్లు పోసుకొని కూర్చున్నామని, సర్కారు ధాన్యం కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని