BRS: భారాసకు పూర్వవైభవం కోసం కేసీఆర్‌ పోరుబాట.. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు

తెలంగాణ గొంతుక ఎజెండాగా, పార్టీకి పూర్వవైభవం ధ్యేయంగా భారత రాష్ట్ర సమితి (BRS) లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమైంది. భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రలకు శ్రీకారం చుట్టబోతున్నారు. కాంగ్రెస్, భాజపా వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు భారాస హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించేలా ప్రచారం కొనసాగించనున్నారు. అభ్యర్థులు, నేతలతో ఇవాళ సమీక్షించనున్న గులాబీ దళపతి బీఫారాలు, ఎన్నికల వ్యయం కోసం చెక్కులను అందించనున్నారు.

Published : 18 Apr 2024 09:49 IST

తెలంగాణ గొంతుక ఎజెండాగా, పార్టీకి పూర్వవైభవం ధ్యేయంగా భారత రాష్ట్ర సమితి (BRS) లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమైంది. భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రలకు శ్రీకారం చుట్టబోతున్నారు. కాంగ్రెస్, భాజపా వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు భారాస హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించేలా ప్రచారం కొనసాగించనున్నారు. అభ్యర్థులు, నేతలతో ఇవాళ సమీక్షించనున్న గులాబీ దళపతి బీఫారాలు, ఎన్నికల వ్యయం కోసం చెక్కులను అందించనున్నారు.

Tags :

మరిన్ని