BRS: భారాసకు పూర్వవైభవం కోసం కేసీఆర్ పోరుబాట.. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు
తెలంగాణ గొంతుక ఎజెండాగా, పార్టీకి పూర్వవైభవం ధ్యేయంగా భారత రాష్ట్ర సమితి (BRS) లోక్సభ ఎన్నికలకు సిద్ధమైంది. భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రలకు శ్రీకారం చుట్టబోతున్నారు. కాంగ్రెస్, భాజపా వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు భారాస హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించేలా ప్రచారం కొనసాగించనున్నారు. అభ్యర్థులు, నేతలతో ఇవాళ సమీక్షించనున్న గులాబీ దళపతి బీఫారాలు, ఎన్నికల వ్యయం కోసం చెక్కులను అందించనున్నారు.
Published : 18 Apr 2024 09:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర