KCR: ఒక్కరినో ఇద్దరినో.. మీ వైపు గుంజుకుని ఆనందపడొద్దు: కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రికి దిల్లీ యాత్రలే సరిపోతున్నాయి.. రైతుల బాధపట్టట్లేదని భారాస అధినేత కేసీఆర్‌ (KCR) విమర్శించారు. భారాస.. సముద్రమంత పార్టీ అని పేర్కొన్నారు. ఒక్కరినో ఇద్దరినో.. మీ వైపు గుంజుకుని ఆహా ఓహో అని ఆనందపడొద్దని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

Published : 31 Mar 2024 20:24 IST

తెలంగాణ ముఖ్యమంత్రికి దిల్లీ యాత్రలే సరిపోతున్నాయి.. రైతుల బాధపట్టట్లేదని భారాస అధినేత కేసీఆర్‌ (KCR) విమర్శించారు. భారాస.. సముద్రమంత పార్టీ అని పేర్కొన్నారు. ఒక్కరినో ఇద్దరినో.. మీ వైపు గుంజుకుని ఆహా ఓహో అని ఆనందపడొద్దని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని