KCR: సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేసీఆర్‌

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) క్షేత్రస్థాయిలో పర్యటించారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనగామ జిల్లా ధారవత్‌ తండాలో పంట నష్ట పరిహారం ఇప్పించాలని అన్నదాతలు ఆయన్ను కోరారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కేసీఆర్‌ పర్యటించారు.

Published : 31 Mar 2024 15:58 IST

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) క్షేత్రస్థాయిలో పర్యటించారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనగామ జిల్లా ధారవత్‌ తండాలో పంట నష్ట పరిహారం ఇప్పించాలని అన్నదాతలు ఆయన్ను కోరారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కేసీఆర్‌ పర్యటించారు.

Tags :

మరిన్ని