AP News: ‘మన రాష్ట్రం- మన రుచి’ కార్యక్రమానికి చక్కటి స్పందన
విభిన్నమైన కొత్తరకం వంటకాలను గుంటూరు వేదికగా గుర్తించినట్లు మాస్టర్ షెఫ్లు తెలిపారు. ఈ మేరకు ‘మన రాష్ట్రం- మన రుచి’ కార్యక్రమానికి చక్కటి స్పందన లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో రాజమహేంద్రవరం, విశాఖలో పోటీలు ఉంటాయని.. ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని కోరారు. అన్ని జిల్లాల్లో విజేతలందరికీ కలిపి. వచ్చే నెల 28న విజయవాడలో గ్రాండ్ ఫినాలే జరగనుందన్నారు.
Published : 18 Dec 2022 22:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు