Pawan Kalyan: వైకాపా ఫ్యాన్‌ రెక్కలు ఊడిపోయాయి!: పవన్ కల్యాణ్

వైకాపా ఫ్యాన్‌ రెక్కలు ఊడిపోయాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

Updated : 29 Apr 2024 18:36 IST

వైకాపా ఫ్యాన్‌ రెక్కలు ఊడిపోయాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పవన్ ర్యాలీలో భారీగా తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

మరిన్ని