Andhra News: ఉమ్మడి విజయనగరం జిల్లాలో రోగుల ఇబ్బందులు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు వైద్యం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రాత్రి సమయంలో చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లిన రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 27 Jun 2022 11:12 IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు వైద్యం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రాత్రి సమయంలో చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లిన రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Tags :

మరిన్ని