మే 31 నాటికి కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు!
దేశ వ్యవసాయానికి జీవనాడులైన నైరుతి రుతుపవనాలు.. భారత భూభాగంలోని నికోబార్ దీవుల మీదుగా ప్రయాణిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మాల్దీవుల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవుల మీదుగా ప్రయాణిస్తున్న నైరుతి రుతుపవనాలు.. మే 31 నాటికి కేరళను తాకనున్నట్లు వెల్లడించింది.
Updated : 19 May 2024 20:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇవి చిన్న మార్పులే కావొచ్చు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!
-
ఏపీలో కూటమిదే విజయం: చంద్రబాబు
-
ఇవి ఎగ్జిట్ పోల్స్ కావు.. మోదీ పోల్స్: రాహుల్ గాంధీ
-
కౌంటింగ్ రోజున తెనాలిలో ఘర్షణలు జరిగే అవకాశం: నాదెండ్ల
-
తగాదాలు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నాలు: సి.ఎం. రమేశ్
-
తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మిన్న ఎందుకంటే?