Revanth reddy: జగన్‌, కేసీఆర్‌ల మధ్య ముందే అవగాహన..: రేవంత్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికలు ముమ్మాటికీ తమ పాలనకు రిఫరెండమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. 14 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. 

Updated : 29 Apr 2024 15:39 IST

లోక్‌సభ ఎన్నికలు ముమ్మాటికీ తమ పాలనకు రిఫరెండమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. 14 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్-భాజపా మధ్యే పోటీ ఉందని కేసీఆర్‌కు ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతుమాఫీ చేసి తీరుతామని.. హామీలన్నీ అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. కేంద్రంలో మళ్లీ భాజపా వస్తే.. కచ్చితంగా రిజర్వేషన్లు రద్దు చేస్తారంటున్న సీఎం రేవంత్ రెడ్డితో ఈటీవీ-ఈనాడు ముఖాముఖి.

Tags :

మరిన్ని