Kodandaram: సింగరేణి ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి: ప్రొ.కోదండరాం
కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న వారికే సింగరేణి ఎన్నికల్లో పట్టం కట్టాలని తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం (Kodandaram) కోరారు. సింగరేణి ప్రైవేటీకరణపై ఇన్నాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపైనొకరు నెపం నెట్టుకుంటూ కార్మికుల కష్టాన్ని వృథా చేశాయని ఆరోపించారు. సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలోని సింగరేణి గనులు, ఓపెన్కాస్ట్లు, జీఎం కార్యాలయం, వర్క్షాప్, ఏరియా ఆస్పత్రుల్లో ఆయన పర్యటించారు.
Published : 15 Dec 2023 13:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!