బ్రేకింగ్

breaking
29 Apr 2024 | 09:06 IST

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెమెతరా జిల్లాలో ఆగి ఉన్న లారీని మినీ వ్యాను ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 23 మందికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలున్నారు.

మరిన్ని

తాజా వార్తలు