బ్రేకింగ్
29 Apr 2024 | 09:06 IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
రాయ్పుర్: ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెమెతరా జిల్లాలో ఆగి ఉన్న లారీని మినీ వ్యాను ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 23 మందికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఐదుగురు మహిళలున్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- మంత్రినైనా నిస్సహాయస్థితిలో ఉండిపోయా: అంబటి రాంబాబు
- నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు - జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఎంతంటే?
- ‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
- పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు
- బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
- 150కి పైగా స్థానాల్లో కూటమిదే గెలుపు: రఘురామ
- ‘తమ్ముళ్లూ గొడవలొద్దు.. అల్లర్లతో ఒక తరం బలైంది’
- దిల్లీ విజయంతో..