బ్రేకింగ్
![breaking](https://assets.eenadu.net/tookiga_images/424004468_43055.jpg)
11 Jun 2024 | 18:11 IST
ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ
భువనేశ్వర్: ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీని భాజపా ప్రకటించింది. కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవటి పరిదా ఉప ముఖ్యమంత్రులుగా ఉండనున్నారు. ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆయన కియోంజర్ స్థానం నుంచి గెలుపొందారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు (2000, 2009, 2019, 2024) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
- పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
- ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
- అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
- మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
- అందమే.. అగాధంలోకి తోసింది
- ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
- రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
- ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!