IND vs NZ: కోహ్లీ సెంచరీ మిస్.. టీమ్ఇండియా విజయం

ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర సాగుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కివీస్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. 

Updated : 22 Oct 2023 22:55 IST