175 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెదేపా పరిశీలకుల నియామకం

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెదేపా పరిశీలకులను నియమించింది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం జాబితా విడుదల చేశారు. రాష్ట్ర కమిటీలో వివిధ పదవుల్లో ఉన్న వారికి పరిశీలకుల బాధ్యతలు అప్పగించారు. వీ

Published : 28 Feb 2022 04:49 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెదేపా పరిశీలకులను నియమించింది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం జాబితా విడుదల చేశారు. రాష్ట్ర కమిటీలో వివిధ పదవుల్లో ఉన్న వారికి పరిశీలకుల బాధ్యతలు అప్పగించారు. వీరు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని