క్వింటా ధాన్యంపై రూ.400 దోపిడీ
ధాన్యం కొనుగోళ్లలో ఎప్పుడూ లేనివిధంగా హమాలీ ఛార్జీలు, గోతాలు, రవాణా ఛార్జీల పేరుతో క్వింటాకు రూ.400 నుంచి రూ.500 వరకు రైతుల నుంచి దోచుకుంటున్నారని మాజీ మంత్రి
మాజీమంత్రి ఆలపాటి
ఈనాడు డిజిటల్, అమరావతి: ధాన్యం కొనుగోళ్లలో ఎప్పుడూ లేనివిధంగా హమాలీ ఛార్జీలు, గోతాలు, రవాణా ఛార్జీల పేరుతో క్వింటాకు రూ.400 నుంచి రూ.500 వరకు రైతుల నుంచి దోచుకుంటున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ధాన్యం సేకరణ, అమ్మకాల పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని అధికార పార్టీ ఎంపీనే చెప్పారు. ఈ క్రాప్ నమోదులో 40% వివరాలు సంపూర్ణంగా లేవు. తక్కువ ధరకు ధాన్యం కొంటున్న ప్రభుత్వం ఆ సొమ్మును ఆరు, ఏడు నెలలు గడిచినా చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు’’ అని ఆలపాటి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి