Flipkart Sale: ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్.. ఆఫర్లు ఈ మొబైల్స్ పైనే!
Flipkart Republic Day sale 2024: రిపబ్లిక్ డే సేల్కు ఫ్లిప్కార్ట్ సిద్ధమైంది. స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఆ వివరాలపై ఓ లుక్కేయండి.
Flipkart Republic Day sale 2024 | ఇంటర్నెట్ డెస్క్: ఫ్లిప్కార్ట్ (flipkart) ‘రిపబ్లిక్ డే సేల్’ (Republic Day sale 2024)కు సిద్ధమైంది. జనవరి 14 నుంచి 19 వరకు మొత్తం ఆరు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందే అంటే జనవరి 13 అర్ధరాత్రి నుంచే సేల్ అందుబాటులోకి రానుంది. ఏయే ఫోన్లపై రాయితీలు, ఆఫర్లు ఉన్నాయనే వివరాలను సంస్థ ప్రకటించింది.
త్వరలో అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. ఆఫర్లివే..!
స్మార్ట్ఫోన్ ఆఫర్ల విషయానికొస్తే.. మోటోరొలా ఎడ్జ్ 40 నియో (motorola edge 40neo), గూగుల్ పిక్సెల్ 7ఎ (Google Pixel 7a), శాంసంగ్ ఎస్21 ఎఫ్ఈ 5జీ (Samsung S21 FE 5G), రియల్మీ 11 ఎక్స్ 5జీ (Realme 11X 5G), శాంసంగ్ ఎఫ్14 5జీ (Samsung S14 5G), మోటో జీ54 5జీ (moto G54 5G), రియల్మీ సీ 53 (realme C53) సహా మరికొన్ని స్మార్ట్ఫోన్లపై తగ్గింపు ఉండనున్నట్లు వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. కొత్తగా విడుదల కానున్న ఫోన్లపై కూడా రాయితీ అందించనున్నట్లు వెల్లడించింది.
వీటితోపాటు ఫ్యాషన్ యాక్సెసరీస్పై 50 నుంచి 80 శాతం... అప్లయెన్సస్పై 75 శాతం వరకు ఆఫర్లు ఉంటాయి. బ్యూటీ, ఫుడ్, టాయ్స్పై 85 శాతం వరకు, పర్నిచర్లపై 80 శాతం వరకు పొందొచ్చు. అయితే క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ ఏయే బ్యాంకు కార్డులపై ఇస్తారు అనేది ఇంకా ప్రకటించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.