ఓలా విద్యుత్తు కారు 2024లో
వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో తొలి విద్యుత్తు కారును ఆవిష్కరించే దిశగా పయనిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రకటించింది.
వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో తొలి విద్యుత్తు కారును ఆవిష్కరించే దిశగా పయనిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రకటించింది. విద్యుత్తు ద్విచక్ర వాహన ఉత్పత్తుల్లో మేం వాడుతున్న సాంకేతికత నుంచి కారుకూ ప్రయోజనాలు పొందుతామని, కారు డిజైన్ విషయంలో ముందస్తు దశలపై దృష్టి సారిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్ఓ జి.ఆర్. అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ‘సాఫ్ట్వేర్, భద్రతా వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్, సెల్స్, డ్రైవ్ ట్రైన్.. ఇలా చాలా వరకు ఒకటే ఉంటాయి. కార్ల తయారీకి కావాలసిన అంశాల్లో మా వద్ద 30-40 శాతం వరకు ఉన్నట్లు భావిస్తున్నామ’ని కుమార్ తెలిపారు. విద్యుత్తు కార్లకు సంబంధించి టెస్లా ఇంక్, హ్యుందాయ్ మోటార్లతో పాటు స్థానికంగా టాటా మోటార్స్తో పోటీ పడాలని ఓలా భావిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Ramya Krishnan: ఇలాంటి సినిమా ఎవరు చూస్తారని అడిగా: రమ్యకృష్ణ
-
Politics News
Arvind Kejriwal: కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
Crime News
Fake Currency: నకిలీ నోట్ల అడ్డా.. చేనేతపురి!
-
Ts-top-news News
Salarjung Museum: సాలార్జంగ్ మ్యూజియం.. ఆన్లైన్లోనూ వీక్షించొచ్చు..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
‘విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం.. ఏపీ నుంచి ప్రతిపాదనలు రాలేదు’