పసిడి సానుకూలం!
పసిడి ఏప్రిల్ కాంట్రాక్టు ఈవారం రూ.59,668 స్థాయిని అధిగమిస్తే.. రూ.60,649; రూ.60,996 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.57,886 కంటే కిందకు వస్తే... రూ.56,332, రూ.54,361 వరకు పడిపోవచ్చు.
కమొడిటీస్ ఈ వారం
బంగారం
పసిడి ఏప్రిల్ కాంట్రాక్టు ఈవారం రూ.59,668 స్థాయిని అధిగమిస్తే.. రూ.60,649; రూ.60,996 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.57,886 కంటే కిందకు వస్తే... రూ.56,332, రూ.54,361 వరకు పడిపోవచ్చు. అందువల్ల రూ.57,886 వద్ద స్టాప్లాస్ను పరిగణిస్తూ ప్రస్తుత లాంగ్ పొజిషన్లు కొనసాగించొచ్చు.
వెండి
వెండి మే కాంట్రాక్టుకు రూ.64,881 వద్ద స్టాప్లాస్ను పరిగణిస్తూ రూ.65,091- రూ.65,998 మధ్య కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిదే. రూ.70,463- రూ.71,371 వరకు లక్ష్యం పెట్టుకోవచ్చు.
ప్రాథమిక లోహాలు
* రాగి మార్చి కాంట్రాక్టు రూ.751 దిగువన కదలాడితే, రూ.747- 742.75 వరకు దిద్దుబాటు కావచ్చు. రూ.753 వద్ద స్టాప్లాస్ పెట్టుకోవాలి.
* సీసం మార్చి కాంట్రాక్టు రూ.181 దిగువన బలహీనంగా కనిపిస్తోంది. ఈ స్థాయి వద్ద స్టాప్లాస్ పెట్టుకుని, రూ.183 ఎగువన కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు.
* జింక్ మార్చి కాంట్రాక్టు రూ.254 కంటే దిగువన ముగిస్తే లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది.
* అల్యూమినియం మార్చి కాంట్రాక్టును రూ.200-201 స్థాయుల్లో కొనుగోలు చేయొచ్చు.
ఇంధన రంగం
* ముడి చమురు ఏప్రిల్ కాంట్రాక్టు రూ.5,236 కంటే కిందకు రాకుంటే రూ.5,947; రూ.6,153 వరకు పెరగొచ్చు. అయితే రూ.5,421 స్థాయిని కోల్పోతే రూ.5,236 వరకు తగ్గొచ్చు. రూ.5,301 స్థాయిని స్టాప్లాస్గా పరిగణించాలి.
* సహజ వాయువు మార్చి కాంట్రాక్టు రూ.191 కంటే కిందకు రాకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిదే. రూ.208 వద్ద నిరోధాన్ని అధిగమిస్తే రూ.214 వరకు వెళ్లొచ్చు. రూ.191 దిగువన రూ.184 వరకు పడిపోవచ్చు.
వ్యవసాయ ఉత్పత్తులు
* పసుపు ఏప్రిల్ కాంట్రాక్టుకు రూ.6,520 వద్ద స్టాప్లాస్ పెట్టుకుని, ధర తగ్గినప్పుడల్లా కొనుగోళ్లకు మొగ్గు చూపడం ఉత్తమం. రూ.6837 స్థాయిని దాటితే రూ.6,984ను పరీక్షించే అవకాశం ఉంది.
* జీలకర్ర ఏప్రిల్ కాంట్రాక్టు కిందకు వస్తే రూ.31,326 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయినీ కోల్పోతే రూ.29,545 వరకు పడిపోవచ్చు. ఒకవేళ పెరిగితే రూ.34,001 వద్ద నిరోధాన్ని అధిగమిస్తే రూ.34,893 వరకు రాణించొచ్చు.
* ధనియాలు ఏప్రిల్ కాంట్రాక్టుకు అధిక స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. రూ.6,807 వద్ద మద్దతు లభించొచ్చు. రూ.6650 స్థాయిని మించితే రూ.7087; రూ.7211 వరకు వెళ్లొచ్చు.
ఆర్ఎల్పీ కమొడిటీ అండ్ డెరివేటివ్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ఆభరణాలకు గిరాకీ
బడ్జెట్లో కస్టమ్స్ సుంకం తగ్గించిన తర్వాత పసిడి ధరలు బాగా తగ్గడంతో ఆభరణాలకు గిరాకీ పుంజుకుందని పసిడి వర్తకులు చెబుతున్నారు. తగ్గిన ధరల నుంచి ప్రయోజనం పొందే ఉద్దేశంతో నగలు కొనేందుకు విక్రయ కేంద్రాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. -
31 లోగా రిటర్నులు సమర్పించండి
గత ఆర్థిక సంవత్సరానికి గాను(అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులను ఈ నెల 31లోగా సమర్పించాలని ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. -
రూ.20,000 కోట్ల పెట్టుబడి పెడతాం
వ్యవస్థాగతంగా పోటీ సామర్థ్యాన్ని మరింతగా పెంచేందుకు, భవిష్యత్కు తగ్గట్లుగా సంస్థను అభివృద్ధి చేసేందుకు మధ్యకాలానికి రూ.20,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురి తెలిపారు. -
ఒక్కరోజులో రూ.7.1 లక్షల కోట్ల లాభం
అయిదు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు పెరిగి 83.73 వద్ద ముగిసింది. -
పెళ్లయిన వాళ్లకే ట్రేడింగ్లో ఎక్కువ లాభాలు
స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్ (ఒకే రోజుల క్రయవిక్రయాలు చేయడం) చేసే వారి విషయంలో బ్రహ్మచారులతో పోలిస్తే పెళ్లి అయిన వారే ఎక్కువ లాభాలు పొందుతున్నారట. సెబీ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. -
విజయ్ మాల్యపై 3 ఏళ్ల నిషేధం
దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యపై సెబీ నిషేధం విధించింది. ఆయన కానీ, ఆయనకు సంబంధించిన ఏ నమోదిత కంపెనీ కానీ భారత సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా చేసింది. -
యాపిల్ ఐఫోన్ ధరలు రూ.6000 వరకు తగ్గింపు
భారత్లో ఐఫోన్ ధరలను రూ.300-6000 శ్రేణిలో తగ్గించినట్లు యాపిల్ ప్రకటించింది. మొబైల్ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు నేపథ్యం. -
కేఫిన్ టెక్నాలజీస్ మెరుగైన ఫలితాలు
కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు రిజిస్ట్రీ సేవలు అందించే సంస్థ అయిన కేఫిన్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.237.56 కోట్ల ఆదాయం, రూ.68.07 కోట్ల నికరలాభం నమోదు చేసింది. ఈపీఎస్ రూ.3.94గా ఉంది. -
ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్
భారత ఆభరణాల మార్కెట్లోకి ఆదిత్య బిర్లా గ్రూప్ ప్రవేశించింది. ఆభరణాల బ్రాండ్ ‘ఇంద్రియ’ను ఆవిష్కరించింది. వచ్చే అయిదేళ్లలో అగ్రగామి మూడు రిటైలర్లలో ఒక కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పీసీఏ నిబంధనల కిందకు పట్టణ సహకార బ్యాంకులు
అవసరమైన సమయంలో పర్యవేక్షణాపరమైన జోక్యానికి వీలు కల్పించే ఉద్దేశంతో పట్టణ సహకార బ్యాంకులకు (యూసీబీలు) సత్వర దిద్దుబాటు కార్యాచరణ(పీసీఏ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు( 8)
జులై 6న మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవల కింద పోర్టింగ్ అభ్యర్థనలు 100 కోట్ల మైలురాయిని అధిగమించినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. -
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
Gold and Silver Prices: తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు