పసిడి సానుకూలం!
పసిడి ఏప్రిల్ కాంట్రాక్టు ఈవారం రూ.59,668 స్థాయిని అధిగమిస్తే.. రూ.60,649; రూ.60,996 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.57,886 కంటే కిందకు వస్తే... రూ.56,332, రూ.54,361 వరకు పడిపోవచ్చు.
కమొడిటీస్ ఈ వారం
బంగారం
పసిడి ఏప్రిల్ కాంట్రాక్టు ఈవారం రూ.59,668 స్థాయిని అధిగమిస్తే.. రూ.60,649; రూ.60,996 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.57,886 కంటే కిందకు వస్తే... రూ.56,332, రూ.54,361 వరకు పడిపోవచ్చు. అందువల్ల రూ.57,886 వద్ద స్టాప్లాస్ను పరిగణిస్తూ ప్రస్తుత లాంగ్ పొజిషన్లు కొనసాగించొచ్చు.
వెండి
వెండి మే కాంట్రాక్టుకు రూ.64,881 వద్ద స్టాప్లాస్ను పరిగణిస్తూ రూ.65,091- రూ.65,998 మధ్య కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిదే. రూ.70,463- రూ.71,371 వరకు లక్ష్యం పెట్టుకోవచ్చు.
ప్రాథమిక లోహాలు
* రాగి మార్చి కాంట్రాక్టు రూ.751 దిగువన కదలాడితే, రూ.747- 742.75 వరకు దిద్దుబాటు కావచ్చు. రూ.753 వద్ద స్టాప్లాస్ పెట్టుకోవాలి.
* సీసం మార్చి కాంట్రాక్టు రూ.181 దిగువన బలహీనంగా కనిపిస్తోంది. ఈ స్థాయి వద్ద స్టాప్లాస్ పెట్టుకుని, రూ.183 ఎగువన కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు.
* జింక్ మార్చి కాంట్రాక్టు రూ.254 కంటే దిగువన ముగిస్తే లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది.
* అల్యూమినియం మార్చి కాంట్రాక్టును రూ.200-201 స్థాయుల్లో కొనుగోలు చేయొచ్చు.
ఇంధన రంగం
* ముడి చమురు ఏప్రిల్ కాంట్రాక్టు రూ.5,236 కంటే కిందకు రాకుంటే రూ.5,947; రూ.6,153 వరకు పెరగొచ్చు. అయితే రూ.5,421 స్థాయిని కోల్పోతే రూ.5,236 వరకు తగ్గొచ్చు. రూ.5,301 స్థాయిని స్టాప్లాస్గా పరిగణించాలి.
* సహజ వాయువు మార్చి కాంట్రాక్టు రూ.191 కంటే కిందకు రాకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపడం మంచిదే. రూ.208 వద్ద నిరోధాన్ని అధిగమిస్తే రూ.214 వరకు వెళ్లొచ్చు. రూ.191 దిగువన రూ.184 వరకు పడిపోవచ్చు.
వ్యవసాయ ఉత్పత్తులు
* పసుపు ఏప్రిల్ కాంట్రాక్టుకు రూ.6,520 వద్ద స్టాప్లాస్ పెట్టుకుని, ధర తగ్గినప్పుడల్లా కొనుగోళ్లకు మొగ్గు చూపడం ఉత్తమం. రూ.6837 స్థాయిని దాటితే రూ.6,984ను పరీక్షించే అవకాశం ఉంది.
* జీలకర్ర ఏప్రిల్ కాంట్రాక్టు కిందకు వస్తే రూ.31,326 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయినీ కోల్పోతే రూ.29,545 వరకు పడిపోవచ్చు. ఒకవేళ పెరిగితే రూ.34,001 వద్ద నిరోధాన్ని అధిగమిస్తే రూ.34,893 వరకు రాణించొచ్చు.
* ధనియాలు ఏప్రిల్ కాంట్రాక్టుకు అధిక స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. రూ.6,807 వద్ద మద్దతు లభించొచ్చు. రూ.6650 స్థాయిని మించితే రూ.7087; రూ.7211 వరకు వెళ్లొచ్చు.
ఆర్ఎల్పీ కమొడిటీ అండ్ డెరివేటివ్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. -
కోటక్ బ్యాంక్పై ఆర్బీఐ కొరడా
ఐటీ (సాంకేతిక) నిబంధనలను పాటించడంలో తరచూ విఫలం అవుతున్న కోటక్ మహీంద్రా బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు పూనుకుంది. -
అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్పై ఈడీకి నివేదించండి
బ్యాంకింగ్ మార్గాల ద్వారా అనధికారిక ఫారెక్స్ (విదేశీ మారకపు) లావాదేవీలను నిరోధించేందుకు, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. -
4 రోజుల్లో రూ.8.48 లక్షల కోట్ల లాభం
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. లోహ, కమొడిటీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. -
హెచ్యూఎల్ లాభంలో స్వల్ప క్షీణత
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ ఏకీకృత, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి)లో రూ.2,561 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. -
నిర్ణయాత్మక శక్తిగా మహిళా ఉన్నతాధికారులు
పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. -
యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,599 కోట్లు
ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.7,599 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
హైదరాబాద్లో కంట్రోల్ఎస్ మూడో డేటా సెంటర్
ఆసియాలోనే అతిపెద్దదైన, రేటెడ్- 4 డేటా కేంద్రాల నిర్వహణ సంస్థ, కంట్రోల్ఎస్ డేటాసెంటర్స్ లిమిటెడ్, హైదరాబాద్లో మూడో డేటా సెంటర్ను (డీసీ 3) ఏర్పాటు చేస్తోంది. -
స్వల్పంగా తగ్గిన ఎల్టీఐమైండ్ట్రీ లాభం
భారతీయ ఐటీ కంపెనీ ఎల్టీఐమైండ్ట్రీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,100.7 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
యాపిల్ నుంచి కొత్త ఐప్యాడ్లు మే 7న
యాపిల్ సంస్థ వచ్చే నెల 7న కొత్త ఐప్యాడ్లు విడుదల చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్లను విడుదల చేస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
సన్నకారు రైతుల కోసం కేంద్రంతో బేయర్ జట్టు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ), వ్యవసాయ-సాంకేతిక సంస్థ గ్రామ్ ఉన్నతితో బేయర్ క్రాప్సైన్సెస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
మోదీ అనితర సాధ్యుడు
భారత్లో సంస్కరణల ద్వారా 40 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ప్రధాని మోదీ బయటకు తీసుకు వచ్చారని జేపీ మోర్గాన్చేజ్ సీఈఓ జేమీ డైమన్ ప్రశంసించారు. -
సంక్షిప్త వార్తలు
ఈ ఏడాదిలో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఫీడ్స్టాక్గా 6.7 లక్షల టన్నుల బి-హెవీ మొలాసిస్ వినియోగించుకునేందుకు చక్కెర మిల్లులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM