సాధారణ బీమా ప్రీమియం రూ.3.7 లక్షల కోట్లకు: ఇక్రా
సాధారణ బీమా పరిశ్రమ స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం (జీడీపీఐ) 2025-26 నాటికి 32% వృద్ధితో రూ.3.7 లక్షల కోట్లకు చేరొచ్చని ఇక్రా అంచనా వేసింది.
దిల్లీ: సాధారణ బీమా పరిశ్రమ స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం (జీడీపీఐ) 2025-26 నాటికి 32% వృద్ధితో రూ.3.7 లక్షల కోట్లకు చేరొచ్చని ఇక్రా అంచనా వేసింది. 2023-24లో ఇది రూ.2.8 లక్షల కోట్లుగా నమోదైందని తెలిపింది. ప్రీమియం వసూళ్లలో ప్రైవేటు బీమా సంస్థలు బలంగా వృద్ధి నమోదు చేయనుండగా, ప్రభుత్వరంగ బీమా సంస్థల వృద్ధి మధ్యస్థంగా నమోదు కావొచ్చని పేర్కొంది. వాటి మూలధన స్థితి బలహీనంగా ఉండటమే ఇందుకు కారణమని వివరించింది. ప్రైవేటు బీమా సంస్థల లాభదాయకత కూడా మెరుగవుతుందని వెల్లడించింది. పీఎస్యూ బీమా సంస్థల నికర లాభదాయకత తగ్గొచ్చని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్