Tech tip: ఒక్క ఫొటోతో లెక్కల చిక్కులకు పరిష్కారం!
Tech tip: గణితం నేర్చుకోవడంలో సాయపడుతూ, అందులోని ప్రశ్నలకు సులువుగా సమాధానం అందించేందుకు వీలుగా గూగుల్ కొత్త యాప్ని తీసుకొచ్చింది. దాన్ని ఎలా వినియోగించాలంటే?
Tech tip | ఇంటర్నెట్డెస్క్: గణితం పేరు వింటేనే చాలామందికి భయం. ఆ లెక్కల చిక్కుముడులు విప్పడం కొంచెం కష్టమే మరి. కొన్ని గణిత సమస్యలకు సమాధానం రాబట్టడానికి కొందరు తెగ కష్టపడుతుంటారు. అలాంటి వారికి గూగుల్ ఇకపై సాయపడనుంది. అదెలాగంటారా? ఫొటో మ్యాథ్ యాప్ ద్వారా. గతంలో గూగుల్ దీన్ని కొనుగోలు చేసింది. తాజాగా ఈ యాప్ను ప్లేస్టోర్, యాప్ స్టోర్లో యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
గణితంలో ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోతే ఈ యాప్ పరిష్కారం చూపుతుంది. ప్రశ్నను ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తే చాలు వెంటనే సమాధానం ఇస్తుంది. రేఖా గణితం, త్రికోణమితి, కూడికలు, తీసివేతలు సహా ఏ గణిత ప్రశ్నలకైనా ఇది జవాబులు అందిస్తుంది. యూజర్లు అర్థం చేసుకొనేందుకు వివిధ భాషలకు సపోర్ట్ చేస్తుంది. దీన్ని వినియోగించడానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అదనపు ఫీచర్లు కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించి ‘ఫొటో మ్యాథ్ ప్లస్’ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఎలా వినియోగించాలంటే..?
- ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్లో Photomath అని సెర్చ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి.
- యాప్ ఓపెన్ చేసి స్కానర్ సాయంతో ప్రశ్నను క్యాప్చర్ చేయండి.
- ఒకవేళ స్కానింగ్ చేయడానికి సాధ్యం కాకపోతే ప్రశ్నను మాన్యువల్గా టైప్ చేయొచ్చు. దీనికోసం ప్రత్యేక కీ బోర్డ్ ఉంటుంది.
- ప్రాబ్లమ్ని స్కాన్ చేయగానే సులువుగా అర్థమయ్యేలా సమాధానం స్క్రీన్పై కనిపిస్తుంది.
గమనిక: చేతి రాతలో స్పష్టత ఉన్నప్పుడు మాత్రమే ప్రశ్నలను గుర్తించి, కచ్చితమైన ఫలితాలను ఇస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఐసీఐసీఐ లాభం రూ.11,672 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు తక్కువ కేటాయింపులు కలిసివచ్చాయి. దీంతో మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఏకీకృత నికర లాభం 18.5 శాతం వృద్ధి చెంది రూ.11,672 కోట్లకు చేరుకుంది. -
ఒకే పాలసీలోనే అన్ని ధీమాలు
అందరికీ బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్డీఏఐ) ఒక ప్రామాణిక పాలసీ ‘బీమా విస్తార్’ను అందుబాటులోకి తీసుకురానుంది. -
హైదరాబాద్లో కార్యాలయాల అద్దె లావాదేవీలు పెరిగాయ్
కార్పొరేట్ల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కార్యాలయాల అద్దె లావాదేవీలు 13 శాతం వృద్ధితో 1.34 కోట్ల చదరపు అడుగులకు చేరిందని స్థిరాస్తి సేవలను అందించే వెస్టియన్ తెలిపింది. -
మ్యూచువల్ ఫండ్ కొత్త పథకాల్లోకి రూ.66,364 కోట్లు
గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు(ఏఎంసీ) 185 కొత్త పథకాలను(ఎన్ఎఫ్ఓ-న్యూ ఫండ్ ఆఫర్) విడుదల చేశాయి. -
వైద్య ఉత్పత్తుల రంగంలో భారత్ కీలకం
వైద్య ఉత్పత్తుల రంగంలో భారతదేశానికి ఎంతో ముఖ్యమైన బాధ్యత ఉన్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) కమిషనర్ డాక్టర్ రాబర్ట్ కాలిఫ్ అన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభంలో 30% వృద్ధి
జనవరి- మార్చి త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంక్ నికర లాభం 30 శాతం పెరిగి రూ.353 కోట్లకు చేరింది. -
యెస్ బ్యాంక్ లాభం రెట్టింపు
జనవరి- మార్చి త్రైమాసికంలో యెస్ బ్యాంక్ నికర లాభం స్టాండలోన్ పద్ధతిలో రూ.452 కోట్లుగా నమోదైంది. -
పూరీ విమానాశ్రయం ప్రాజెక్టు పోటీలో జీఎంఆర్, అదానీ గ్రూపు, ఫెయిర్ఫాక్స్?
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే అవకాశం కోసం జీఎంఆర్, అదానీ గ్రూపు, విదేశీ సంస్థ అయిన ఫెయిర్ఫాక్స్ పోటీ పడుతున్నాయి. -
భారత్లో షార్ప్ సెమీ కండక్టర్ల యూనిట్
జపాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజం షార్ప్ దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. -
సంక్షిప్త వార్తలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సీకే బిర్లా గ్రూపు కంపెనీ, హెచ్ఐఎల్ లిమిటెడ్, పైపులు- ఫిట్టింగ్స్ వ్యాపారంలోకి విస్తరిస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM