ICICI Festive Bonanza: ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా..రూ.26 వేల వరకు క్యాష్బ్యాక్!
ICICI Festive Bonanza: పండగ సీజన్ నేపథ్యంలో తమ కస్టమర్ల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. రాయితీలు, క్యాష్బ్యాక్లు, నో-కాస్ట్ ఈఎంఐల రూపంలో వీటిని అందించనుంది.
ఇంటర్నెట్ డెస్క్: పండగ సీజన్ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ ‘ఫెస్టివ్ బొనాంజా (ICICI Bank Festive Bonanza)’ను ప్రకటించింది. రాయితీలు, ఆఫర్లు, క్యాష్బ్యాక్ల రూపంలో తమ కస్టమర్లకు గరిష్ఠంగా రూ.26,000 వరకు ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తోంది. బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, రూపే క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ, కార్డ్లెస్ ఈఎంఐ ద్వారా కొనుగోళ్లు చేసిన కస్టమర్లు ఈ ఆఫర్లను పొందొచ్చు.
పండగ సీజన్ (Festival Sale)లో కస్టమర్లు చేసే కొనుగోళ్లు, వారి అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా ఆఫర్లను రూపొందించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank Festive Bonanza) తెలిపింది. ఎలక్ట్రానిక్స్, మొబైళ్లు, ఫ్యాషన్, జువెలరి, ఫర్నీచర్, ట్రావెల్, డైనింగ్ వంటి వాటిపై చేసే చెల్లింపులపై ఆఫర్లు వర్తిస్తాయని వెల్లడించింది. అలాగే ఐఫోన్, మేక్మైట్రిప్, టాటా న్యూ, వన్ప్లస్, హెచ్పీ, మైక్రోసాఫ్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఎల్జీ, సోనీ, శాంసంగ్, తనిష్క్, తాజ్, జొమాటో, స్విగ్గీ వంటి బ్రాండ్లపై ఈ ఆఫర్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అదనంగా ‘బిగ్ బిలియన్ డేస్’ పేరిట ప్రత్యేక సేల్ నిర్వహించే ఫ్లిప్కార్ట్తో, ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ కోసం అమెజాన్తో, ‘బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్’ కోసం మింత్రాతో చేతులు కలిపినట్లు ఐసీఐసీఐ (ICICI Bank Festive Bonanza) తెలిపింది. పండగ సందర్భంగా గృహ, వాహన రుణాలపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఇవ్వనున్నట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ ఝా తెలిపారు.
ఐసీఐసీఐ కస్టమర్లకు లభించే ఆఫర్ల వివరాలు(ICICI Bank Festive Bonanza offers)..
- కొన్ని బ్రాండ్ల ఉత్పత్తుల ఆన్లైన్ షాపింగ్, ఇ-కామర్స్ వేదికలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, టాటా క్లిక్లో చేసే కొనుగోళ్లపై 15% వరకు రాయితీ లభిస్తుంది.
- ఎల్జీ, శాంసంగ్, సోనీ, యురేకా ఫోర్బ్స్, వర్ల్పూల్ సహా మరికొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోళ్లపై తమ కస్టమర్లకు రూ.26 వేల వరకు క్యాష్బ్యాక్ లభిస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. బోస్ స్పీకర్లపై 10 శాతం, గరిష్ఠంగా రూ.6,000 వరకు రాయితీ ఉంది. జేబీఎల్ బ్రాండ్లో ఎంపిక చేసిన ఉత్పత్తులపై 25 శాతం వరకు, గరిష్ఠంగా రూ.12,000 క్యాష్బ్యాక్ పొందొచ్చు. రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్లో చేసే కొనుగోళ్లపైనా రాయితీలు ఉన్నాయి.
- యాపిల్, వన్ప్లస్, మోటోరోలా, ఒప్పో, షావోమి, రియల్మీ మొబైళ్లపై రాయితీలు, ఈఎంఐ ఆఫర్లు ఉన్నాయి. రూ.2,457తో ప్రారంభమయ్యే నెలవారీ ఈఎంఐ ఆప్షన్ను ఎంచుకుంటే ఐఫోన్ 15పై నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది.
- లైఫ్స్టయిల్, ఫాస్ట్రాక్, మింత్రా, సెంట్రోలో చేసే ఫ్యాషన్ కొనుగోళ్లపై అదనంగా 10 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.
- మేక్మైట్రిప్, యాత్ర, క్లియర్ట్రిప్, ఈజ్మైట్రిప్ వంటి వేదికలపై చేసుకునే ట్రావెల్ బుకింగ్లపై రాయితీ లభిస్తుంది.
- జొమాటో, స్విగ్గీ, ఈజీడైనర్, మెక్డొనాల్డ్స్ వంటి వాటిలో చేసే ఆహారపదార్థాల కొనుగోళ్లపై తగ్గింపు ఉంటుంది.
- సినీపోలీస్లో సినిమా టికెట్ల కొనుగోలు, సోనీలివ్ వార్షిక సబ్స్క్రిప్షన్పై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.
- పెప్పర్ఫ్రై, అర్బన్ ల్యాడర్, డ్యూరోఫ్లెక్స్ వంటి ఫర్నీచర్ బ్రాండ్లపై 10 శాతం వరకు రాయితీ లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
iPhones cheaper: ఐఫోన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం. -
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
Sundar Pichai: భారత్లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్పూర్ నుంచి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
Stock market: దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1292, నిఫ్టీ 428 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
TIME Greatest Places: హోటళ్లు, క్రూజ్లు, రెస్టారంట్లు, పర్యటక స్థలాలు, మ్యూజియంలు, పార్క్లను పరిగణనలోకి తీసుకొని టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. -
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
Gold price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో ఆ దుకాణాల్లో ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
SearchGPT: గూగుల్కు పోటీగా ఓపెన్ ఏఐ సంస్థ కొత్త సెర్చింజిన్ను తీసుకొచ్చింది. ఏఐ సాయంతో ఇది పని చేస్తుంది. -
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
ITR filing: ఐటీఆర్ ఫైలింగ్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాఖలు గడువు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై 30% తగ్గింపు
Jio Freedom Offer: ఫ్రీడమ్ ఆఫర్లో భాగంగా జియో ఎయిర్ఫైబర్ ప్లాన్ల ఇన్స్టాలేషన్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇది పరిమితకాల ఆఫర్. -
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
Job Trends: ఉదయం వచ్చి సాయంత్రం ఇంటికెళ్లే ఉద్యోగాలు ఇకపై కనుమరుగవుతాయని లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ అంచనా వేశారు. -
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతోంది. -
పసిడి బాండ్లు ఇక జారీ కావా?
పసిడి లోహాన్ని కొనే బదులు, డిజిటల్ పద్ధతిలో బంగారంపై పెట్టుబడులు పెట్టించి, దానిపై ప్రతిఫలం కూడా అందించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన పసడి బాండ్లు ఇకపై జారీ కావనే అభిప్రాయాన్ని కొన్ని వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
స్థిరమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
కెనరా బ్యాంకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి రూ.3,905 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వేతన పెంపు ఈ త్రైమాసికంలోనే
ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.851 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
అయిదో రోజూ నష్టాలే
లోహ, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో వరుసగా అయిదో రోజూ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
పబ్లిక్ ఇష్యూకు స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ త్వరలో ఐపీఓ (తొలి పబ్లిక్ ఆఫర్) కు రానుంది. -
లారస్ ల్యాబ్స్ లాభం రూ.13 కోట్లు
లారస్ ల్యాబ్స్ 2024-25 మొదటి త్రైమాసికానికి రూ.13 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1195 కోట్ల్లుగా నమోదైంది. -
పిట్టీ ఇంజినీరింగ్ చేతికి దక్షిణ్ ఫౌండ్రీ
పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్, కర్ణాటకకు చెందిన దక్షిణ్ ఫౌండ్రీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కొనుగోలు చేయనుంది. -
స్వల్పంగా తగ్గిన సైయెంట్ ఆదాయాలు
ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆదాయాలు, లాభాల్లో క్షీణత కనిపించింది. -
హెచ్ఎమ్డీ ‘క్రెస్ట్’ ఫోన్ల ఆవిష్కరణ
ఫిన్లాండ్కు చెందిన మొబైల్ కంపెనీ హెచ్ఎమ్డీ కొత్త శ్రేణి, సొంత బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను మనదేశంలో తయారు చేయనుంది. -
ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ విలువ 4 రెట్లు
కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ(సీపీఎస్ఈ)ల పనితీరును మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందదని.. కేవలం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల కోసమే చూడటం లేదని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
సంక్షిప్త వార్తలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి