stock market: నష్టాల్లో సెన్సెక్స్‌

సోమవారం ఉదయం స్టాక్‌ మార్కెట్ లాభాలతో ప్రారంభమైనప్పటికీ..తర్వాత ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. 

Updated : 10 Jun 2024 10:13 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఒకదశలో 77వేల పాయింట్ల మార్క్‌ దాటి జీవనకాల గరిష్ఠాలను నమోదుచేసింది. నిఫ్టీ కూడా భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే తర్వాత ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. ఉదయం 9.40 గంటల సమయంలో  సెన్సెక్స్ 120.55 పాయింట్ల నష్టంతో 76,624 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 23,284 వద్ద కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని