మధ్యప్రదేశ్‌లో యాత్రికుల బస్సు బోల్తా

Eenadu icon
By Crime News Desk Published : 01 Nov 2025 03:34 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

మహిళ మృతి, 55 మందికి గాయాలు

బడ్‌వానీ: మధ్యప్రదేశ్‌లోని బడ్‌వానీ జిల్లాలో ‘నర్మదా పరిక్రమ’ యాత్రకు వెళ్తున్న యాత్రికుల బస్సు బోల్తాపడటంతో ఓ మహిళ మృతిచెందింది. మరో 55 మంది గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనంపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బైగురు గ్రామంలో బస్సు బోల్తాపడి డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని