తూర్పున ఎంపీ.. పశ్చిమాన అభ్యర్థి
జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామం మరోసారి తెరపైకి వచ్చింది.
ఇద్దరూ తిమ్మాపూర్ వాసులే..
ఆత్రం సుగుణ , వెంకటేశ్నేత
జన్నారం, న్యూస్టుడే: జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ గ్రామానికి చెందిన వెంకటేశ్ నేత పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మరొకరు ఆత్రం సుగుణ ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే వీరిద్దరూ అయిదో తరగతి వరకు ఒకే పాఠశాలలో చదివారు.
జన్నారం మండలంలో తిమ్మాపూర్ అనేది ఓ కుగ్రామం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జిస్టిస్ చంద్రయ్య బాధ్యతలు తీసుకోవడంతో ఒక్కసారిగా గ్రామం పేరు రాష్ట్రస్థాయికి వెళ్లింది. అనంతరం 2019 లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నుంచి భారాస అభ్యర్థిగా బోర్లకుంట వెంటేశ్నేత పోటీచేసి గెలుపొందడంతో గ్రామం పేరు దేశరాజధాని వరకు వెళ్లింది. ప్రస్తుతం ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆత్రం సుగుణ పురిటి గడ్డ ఇదే. వివాహం తరువాతనే విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. ఆమె ప్రస్తుతం లోక్సభలో అడుగు పెట్టే వరకు అలుపెరుగని బాటసారిలా తన పయనం సాగిస్తానంటోంది. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేతతో కలిసి తిమ్మాపూర్ ప్రభుత్వ పాఠశాలలో అయిదో తరగతి వరకు చదువుకున్నారు. అనంతరం డ్రాపౌట్ అయ్యారు. ఆనాటి గురువులు అనంతయ్య, రాఘవరావు చొరవతో తపాల్పూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు చదువుకున్నారు. పెళ్లికి ముందు ఎనిమిదో తరగతి మాత్రమే పూర్తి చేశారు. అనంతరం జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన ఆత్రం భుజంగరావు(ప్రభుత్వ ఉపాధ్యాయుడు)తో వివాహం అయ్యాక తొమ్మిది, పది, ఇంటర్, డిగ్రీ, బీఎడ్ పూర్తి చేశారు. భర్త భుజంగరావు సహకారంతోనే 2010లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. తమ గ్రామానికే చెందిన ప్రస్తుత పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేతను స్ఫూర్తిగా తీసుకొని, భర్త ఆత్రం భుజంగరావు సహకారంతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించినట్లు సుగుణ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇతర ప్రాంతాల వారు వెళ్లకపోతే చర్యలు తప్పవు
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం జిల్లాకు వచ్చిన ఇతర ప్రాంతాల వారు వెళ్లిపోవాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం హెచ్చరించారు. -
పట్టణంలో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు
[ 11-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రణయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
కాంగ్రెస్, భారాస ఒక్కటే
[ 11-05-2024]
కేటీఆర్ వాహనంపై గుడ్లు, టమటాలు విసిరింది ఎవరో విచారించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా హత్యాయత్నం కేసులు బనాయించడం చూస్తుంటే ఆ రెండు పార్టీలు ఒక్కటే అని తేలిపోయిందని భాజపా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. -
కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
[ 11-05-2024]
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కప్పల్ రా, జామిడి, హస్నాపూర్, గోట్కూరి గ్రామాల్లో శనివారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పోలింగ్కు పకడ్బందీ బందోబస్తు
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. -
కాంగ్రెస్కే రైల్వే లైన్ సాధన కమిటీ మద్దతు
[ 11-05-2024]
ఆదిలాబాద్-ఆర్మూరు రైల్వే లైన్ సాధన కమిటీ మద్దతు లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి ఆత్రం సుగుణకు అందజేస్తున్నట్లు సాధన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిర్ర దేవేందర్, నిమ్మల నరేందర్లు ప్రకటించారు. -
మద్యం విందు విర్వాహకుడిపై కేసు నమోదు
[ 11-05-2024]
స్థానిక ఎస్ఎస్ గార్డెన్లో శుక్రవారం రాత్రి మద్యం విందును ఏర్పాటు చేసిన భుక్తాపూర్కు చెందిన దాముక రవీందర్పై ఎక్సైజ్ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు. -
ముగిసిన వివేకానంద బాల సంస్కార్ వేసవి శిక్షణ శిబిరం
[ 11-05-2024]
జిల్లా కేంద్రంలో శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వివేకానంద బాల సంస్కార్ వేసవి శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. -
రైతులను దగా చేసిన కాంగ్రెస్ను ఓడించాలి
[ 11-05-2024]
రైతులకు రైతుబంధు, రుణమాఫీ ఇవ్వకుండా దగా చేసిన కాంగ్రెస్కు, మతం పేరిట రాజకీయం చేస్తున్న భాజపాకు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే అనిల్ యాదవ్ పేర్కొన్నారు. -
సీపీఐ ఇంటింటి ప్రచారం
[ 11-05-2024]
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం గొట్పురి, తాంసి, సావర్గం గ్రామాల్లో శనివారం సీపీఐ నాయకులు ఇండియా కూటమి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మద్యం దుకాణాల వద్ద సందడే సందడి
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మద్యం దుకాణాలను 48 గంటల పాటు మూసివేయనుండటంతో జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు శనివారం కొనుగోలుదారులతో సందడిగా మారాయి. -
కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి
[ 11-05-2024]
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇంటింటికి పంపిణీ చేసిన అక్షింతలకు నమస్కరించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని భాజపా ఎంపీ అభ్యర్థి జి.నగేష్ అన్నారు. -
ఉమ్రిలో అంబేడ్కర్, బుద్ధుని జయంతి వేడుకలు
[ 11-05-2024]
ఉట్నూరు మండలం ఉమ్రిలో ఈనెల 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, బుద్ధుని జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. -
ఇండియా కూటమి అభ్యర్థికి సీపీఎం ప్రచారం
[ 11-05-2024]
ఇండియా కూటమి అభ్యర్థి ఆత్రం సుగుణను గెలించాలని సీపీఎం నాయకులు శనివారం స్థానిక రాణదివెనగర్లో ముమ్మరంగా ప్రసారం చేశారు. -
రిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన న్యాయమూర్తి
[ 11-05-2024]
ఆదిలాబాద్లోని రిమ్స్ అనుబంధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్ రావు శనివారం సందర్శించారు. -
కాంగ్రెస్లో చేరిన మాజీ సర్పంచులు
[ 11-05-2024]
తాంసి మండలం జామిడి, బండల్ నాగాపూర్ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు సరితా రెడ్డి, వెంకన్న వార్డు సభ్యులతో కలిసి -
భాజపా అభ్యర్థి నగేష్ ప్రచారం
[ 11-05-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పిప్పలకోటి, నిపాని, భీంపూర్, దనోర, వడూర్, అర్లి, అంతర్గావ్, గోముత్రి, కరణ్ వాడి, కరంజి గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. -
ప్రముఖ వైద్యుడు తిప్పే స్వామికి అస్వస్థత
[ 11-05-2024]
ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు తిప్పే స్వామి శనివారం అస్వస్థతకు గురయ్యారు. -
ప్రధాన పార్టీల్లో పైసల లొల్లి?
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రచారం నేటితో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ నువ్వానేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల మధ్య పైసల లొల్లి మొదలైంది. -
విత్తు రైతు చిత్తు
[ 11-05-2024]
విత్తనోత్పత్తికి జిల్లా భూములు అనుకూలంగా ఉండటంతో యాసంగిలో ఏటా శనగ విత్తనాలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 20 గ్రామాల్లో ఆసక్తి గల రైతులను ఎంపిక చేసి శనగ విత్తనోత్పత్తి చేయించారు. -
మేం తలుచుకుంటే గల్లీలో మీరు తిరగలేరు
[ 11-05-2024]
భారాస కార్యకర్తలు, నాయకులు తలుచుకుంటే గల్లీల్లో ఏ భాజపా, కాంగ్రెస్ నేతలు తిరగలేరని ఎమ్మెల్యే అనిల్జాదవ్ అన్నారు. భైంసా పర్యటనలో ఉన్న కేటీఆర్పై రెండు పార్టీల కార్యకర్తలు ఉల్లిగడ్డలతో దాడి ఎలా చేస్తారన్నారు. -
కదిలొచ్చిన ‘కమల’దళం
[ 11-05-2024]
భాజపా ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలో రోడ్షో నిర్వహించారు. పార్టీశ్రేణులు భారీగా తరలిరావడంతో పురవీధులు కాషాయమయమయ్యాయి. -
భాజపా తీరుతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం
[ 11-05-2024]
భారత రాజ్యాంగం, రిజర్వేషన్లపై భాజపా వైఖరితో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి పట్టణంలో రోడ్షో నిర్వహించారు. -
ప్రచారం నేటితో పరిసమాప్తం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఘట్టం శనివారంతో పరిసమాప్తం కానుంది. ఉమ్మడి జిల్లాలో పశ్చిమ ప్రాంతంగా పేరొందిన ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, ముథోల్, బోథ్ నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరుగంటల వరకు ప్రచారానికి అవకాశం ఉంది. -
రహదారులపైనే వ్యాపారాలు
[ 11-05-2024]
రోజురోజుకు పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా ఆదిలాబాద్ పట్టణంలో ప్రమాదాల నివారణకు రహదారుల మధ్య డివైడర్లు నిర్మిస్తూ, రహదారులను విస్తరిస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నారు. -
ఓటేస్తాం.. సమర్థులను ఎన్నుకుంటాం
[ 11-05-2024]
ఓటు వేస్తే ఏమిటీ, వేయకపోతే ఏమిటీ అనే నిర్లక్ష్య ధోరణిని విడనాడుతామని నవ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఎంత దూరమున్నా ఎన్నికల రోజు సొంతూరు చేరుకుంటామని, అయిదేళ్లు సుపరిపాలనకు తామే నిర్మాతలమని అంటున్నారు. -
మౌనం వీడిన సోయం!
[ 11-05-2024]
టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఎంపీ సోయం బాపురావు ఎట్టకేలకు మౌనం వీడారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. -
నోటా జోరు.. పార్టీల బేజారు
[ 11-05-2024]
ఎన్నికల్లో ఆడింది ఆట.. తాము పాడిందే పాటగా వ్యవహరించే రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఆటలు ఇక సాగవని ఓటు గుద్ది మరీ చెబుతున్నారు ఓటర్లు. కులం, మతం, అంగ, అర్థ బలాలకంటే అభ్యర్థి గుణ గణాలు, సమర్థతకే ప్రాధాన్యమిస్తున్నారు. -
నిర్భయంగా ఓటేయ్యాలి..
[ 11-05-2024]
మరో రెండు రోజుల్లో జరిగే లోక్సభ పోలింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేశామని, పూర్తి స్థాయిలో భద్రత చర్యలు తీసుకున్నామని ఎస్పీ సురేష్కుమార్ అన్నారు. -
అటవీ అధికారులు, రైతుల మధ్య భూవివాదం!
[ 11-05-2024]
రెబ్బెన ఫారెస్టు రేంజ్ పరిధిలోని తక్కళ్లపల్లి సెక్షన్, తుంగెడ బీట్ పరిధిలో 417 కంపార్టుమెంట్ (రిజర్వు ఫారెస్టు)లో.. తుంగెడ గ్రామ పంచాయతీ పరిధిలోని బెస్తవాడకు చెందిన పలువురు రైతులు శుక్రవారం ఉదయం భూమి చదును చేసేందుకు వెళ్లారు. -
మేం ఓటేసేదెలా..?
[ 11-05-2024]
జిల్లాలోని వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న పలువురికి శుక్రవారం ఎన్నికల విధులు కేటాయించడంతో అయోమయానికి గురవుతున్నారు. ఓటు ఒకచోట ఉండి, తమకు వేరే చోట విధులు కేటాయిస్తే.. ఎలా వేసేదని చర్చలు మొదలయ్యాయి. -
ఎన్నికల సమరం.. నిర్వహణే కీలకం
[ 11-05-2024]
ఎన్నికల నిర్వహణ అంత సులువైన వ్యవహారం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది అత్యంత కీలకమైనది. ఓటుహక్కుతో ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియ ఇది. ఓటు నమోదు మొదలుకుని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు అధికార యంత్రాంగం శ్రమపడాల్సి ఉంటుంది. -
ఇక ఇంటింటా...
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే ఆయా పార్టీల అగ్రనేతల బహిరంగ సభలు, రోడ్షోలు పూర్తికావడంతో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పలకరించే ప్రక్రియ జోరుగా సాగుతోంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
[ 11-05-2024]
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు.