logo

భాజపా ఆధ్వర్యంలో ఇటింటి ప్రచారం

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం తాంసి (బి) లో  ఆదివారం భాజపా నాయకులు, కార్యకర్తలు కరపత్రాలు పంపిణీ చేస్తూ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 28 Apr 2024 12:33 IST

తాంసి : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం తాంసి (బి) లో  ఆదివారం భాజపా నాయకులు, కార్యకర్తలు కరపత్రాలు పంపిణీ చేస్తూ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వారివెంట  ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్ రెడ్డి, విలాస్, కిషన్, ప్రవీణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని