16 శాతం రాకుంటే డిపాజిట్ గల్లంతే..
ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత డిపాజిట్లు కోల్పోయారనే మాటలు తరచూ వింటాం.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత ఆర్వో వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
చెన్నూరు పట్టణం, బెల్లంపల్లి పట్టణం న్యూస్టుడే
ఎన్నికల్లో పోటీచేసిన పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడిన తర్వాత డిపాజిట్లు కోల్పోయారనే మాటలు తరచూ వింటాం.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును సంబంధిత ఆర్వో వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఫలితాల తర్వాత తమ డిపాజిట్ రుసుము తిరిగి పొందాలంటే పోలైన ఓట్లలో ఆరోవంతు(16 శాతం) ఓట్లు పొందాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఓ నియోజకవర్గంలో 1లక్ష ఓట్లు పోలైతే అందులో 16వేల ఓట్లు సాధించి ఉండాలి. లేదా నిర్దేశిత సమయం కంటే ముందే నామపత్రాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ డిపాజిట్ తిరిగి ఇచ్చేస్తారు. లేని పక్షంలో డిపాజిట్ రుసుము ఎన్నికల సంఘానికే చెందుతుంది.
71 వేల మంది..
- ఎన్నికల సంఘం వద్ద ఉన్న సమాచారం ప్రకారం దేశంలో 1951 నుంచి 2019 వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో 91,160మందిలో 71,245(78 శాతం)మంది డిపాజిట్లను కోల్పోయారు.
- 1996 అత్యధికంగా 13,652 మంది అభ్యర్థుల్లో 12,688(91 శాతం) మందికి డిపాజిట్లు దక్కలేదు.
- 1957లో జరిగిన ఎన్నిల్లో అత్యల్పంగా 130 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి.
- 2019లో 610 మంది డిపాజిట్లు కోల్పోగా.. 3443 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 3,431 మంది ఆరోవంతు ఓట్లు కూడా రాకపోవడంతో కట్టిన నగదును పోగొట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సామాజిక సేవ అభినందనీయం
[ 14-05-2024]
సఫా బైత్ ఉల్ మాల్ సంస్థ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు అభినందనీయమని రిమ్స్ సంచాలకుడు డాక్టర్ రాథోడ్ జైసింగ్ కొనియాడారు. -
శ్రీ నవశక్తి దుర్గామాత వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
[ 14-05-2024]
జిల్లా కేంద్రం దుర్గా నగర్ కాలనీలోని శ్రీ నవశక్తి దుర్గ మాత మందిరంలో మంగళవారం అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. -
జన్మదినం వేళ.. వైద్య విద్యార్థిని రక్తదానం
[ 14-05-2024]
జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డా. నరేందర్ రాథోడ్ కూతురు ఖుషి రాథోడ్ తన జన్మదినం సందర్భంగా రిమ్స్లో రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. -
ఉరేసుకుని యువకుడు బలవన్మరణం
[ 14-05-2024]
ఆదిలాబాద్ పట్టణంలోని గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘ భవనంలో యువకుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన వెలుగు చూసింది. -
ఓటెత్తిన పల్లెజనం!
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పల్లెజనం ఓట్లతో పోటెత్తారు. గుట్టలు ఎక్కుతూ, దిగుతూ, కాలినడకన కిలోమీటర్ల మేర మండే ఎండలో నడుస్తూ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ప్రజాస్వామ్యానికి ప్రతీకలుగా నిలిచారు. -
ఓటోత్సాహం..
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా ఓటర్లు చైతన్యం చాటారు. నవ ఓటర్లు దయమే ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేశారు. దేశ భవితను నిర్ణయించే ఎన్నికల్లో తొలి ఓటు వేయడం మరిచిపోలేని అనుభూతి మిగిల్చిందని వారు సంతోషం వ్యక్తం చేశారు -
పోటెత్తిన ఓటరు చైతన్యం
[ 14-05-2024]
జిల్లాలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఉదయం 7 గంటలకే ఓటర్లు బారులు తీరడం స్ఫూర్తి నింపింది. వయోవృద్ధులు, దివ్యాంగులు కష్టమైనా ఓటేశారు -
సీబీఎస్ఈ ఫలితాల్లో పారమిత ప్రభంజనం
[ 14-05-2024]
సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ఫలితాల్లో కరీంనగర్ పద్మనగర్లోని పారమిత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ప్రభంజనం సృష్టించారని పాఠశాల ఛైర్మన్ ఇ.ప్రసాదరావు తెలిపారు. -
మనం గెలుస్తున్నాం.. ఎమ్మెల్యేల సంబరం
[ 14-05-2024]
పెద్దపల్లి నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ తండ్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కళ్లల్లో విజయానందం కనిపించింది. -
ఫలితాలకు 22 రోజుల నిరీక్షణ
[ 14-05-2024]
లోకసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇంతటితో ఓటర్ల పని పూర్తయినా.. నాయకులు, అనుచరులకు మాత్రం ఫలితాలు రావాలంటే 22 రోజుల నిరీక్షణ తప్పదు. -
పోలింగ్ ముగిసె.. ఈవీఎంలు తిరిగొచ్చె!
[ 14-05-2024]
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ అనంతరం సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో ఈవీఎంలను తిరిగి పంపిణీ కేంద్రాలకు తీసుకొచ్చారు -
వాగు దాటి.... 3 కి.మీ. నడిచి!
[ 14-05-2024]
భీమిని మండలం తంగళ్లపల్లి గ్రామ ఓటర్లు వేటు వేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుమురంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని తంగళ్లపల్లి గ్రామంలో 303 మంది ఓటర్లు ఉన్నారు. -
ఓటు వేయడం అందరి బాధ్యత: కలెక్టర్
[ 14-05-2024]
ఓటు వేయడం ప్రజలందరి బాధ్యత అని జిల్లా పాలనాధికారి, ఎన్నికల అధికారి అశిష్ సంగ్వాన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
-
దిల్లీ మద్యం కేసులో ఆప్ను నిందితుల జాబితాలో చేరుస్తాం: ఈడీ
-
సార్వత్రిక ఎన్నికల వేళ.. సరిహద్దులో ‘పాక్’ డ్రోన్ల కలకలం!
-
అదే ఐపీఎల్ను మార్చేసింది..: రవిశాస్త్రి
-
జాబ్ మార్కెట్ పైకి ఏఐ ‘సునామీ’.. IMF చీఫ్ వ్యాఖ్యలు!
-
చైనాకు చెక్ పెట్టేందుకు ‘గ్రేట్షార్క్’, ‘మాంట రే’ సిద్ధం..!