logo

త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తాం

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పలరాలో సోమవారం సాయంత్రం మంత్రి సీతక్క ఎంపీ అభ్యర్థి సుగుణ తరఫున ప్రచారం నిర్వహించారు.

Published : 29 Apr 2024 19:28 IST

తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పలరాలో సోమవారం సాయంత్రం మంత్రి సీతక్క ఎంపీ అభ్యర్థి సుగుణ తరఫున ప్రచారం నిర్వహించారు. ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామన్నారు. భారాస, భాజాపా నాయకుల మాయమాటలు మరోసారి నమ్మి మోసపోవద్దన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సంతోష్, నారాయణ, శ్రీధర్ రెడ్డి, గంగారెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని