logo

జిల్లాలో ఓటర్లు 7,71,193 మంది

సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో ఓటర్ల తుది జాబితా శనివారం విడుదలైంది.

Published : 28 Apr 2024 01:39 IST

పాడేరు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో ఓటర్ల తుది జాబితా శనివారం విడుదలైంది. మొత్తం 7,71,193 మంది ఓటర్లలో పురుషులు 3,71,120 మంది, స్త్రీలు 4,00,034 మంది, ఇతరులు 39 మంది ఉన్నారని జిల్లా కలెక్టర్‌ విజయ సునీత తెలిపారు. జనవరి 22 తరువాత 9,938 మంది ఓటర్లు ఫాం-6 ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకున్నారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు