logo

రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడి తనిఖీ

రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు నరహరసింగ్‌ బంగర్‌ శనివారం కూచిపూడి ఓరియంటల్‌ జడ్పీ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు.

Published : 28 Apr 2024 03:18 IST

కూచిపూడి, న్యూస్‌టుడే: రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు నరహరసింగ్‌ బంగర్‌ శనివారం కూచిపూడి ఓరియంటల్‌ జడ్పీ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఆరా తీశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం సిద్ధేంద్రయోగి నాట్య కళాపీఠాన్ని సందర్శించారు. ఆయనతో పాటు లైజనింగ్‌ అధికారి బి.ఎస్‌.రవికాంత్‌, తహసీల్దారు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని