కూడూరులో కాగితకు మద్దతు
వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) సొంత పంచాయతీ కూడూరులో తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు.
వైకాపా అభ్యర్థి సొంతూరిలో గ్రామస్థుల ఘన స్వాగతం
పెడన, పెడన గ్రామీ ణం, న్యూస్టుడే: వైకాపా అభ్యర్థి ఉప్పాల రమేష్(రాము) సొంత పంచాయతీ కూడూరులో తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఆ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కృష్ణప్రసాద్కు గ్రామస్థులు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తన తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుకు పెడన నియోజకవర్గంతో విడదీయలేని బంధం ఉందన్నారు. తెదేపా కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంద]న్నారు. జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆయన సోదరుడు జగన్నాథరావు, మండల తెదేపా అధ్యక్షుడు శలపాటి ప్రసాద్, స్థానిక నేతలు శొంఠి రామ్మోహనరావు(రాము) కాగిత వెంకటేశ్వరరావు, వేముల అర్జునరావు, కాగిత రవి, కాగిత శివ, కాగిత నాగబాబు, శొంఠి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వైకాపా కుయుక్తులు: కూడూరుకు చెందిన మాజీ సర్పంచి భర్త కాగిత శ్రీహరి కృష్ణప్రసాద్ ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా కూటమి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్, కాగిత శ్రీహరి కృష్ణప్రసాద్ల పేర్లు ఒకే రీతిలో ఉండడంతో తెదేపా కూటమి ఓట్లు ఇండిపెండెంట్కు పడతాయన్న కుట్రతో రంగంలోకి దించారని తెదేపా శ్రేణులు ధ్వజమెత్తారు. ఇలాంటి కుయుక్తులకు బెదిరేది లేదని ప్రజలకు అంతా తెలుసని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని ఉద్ఘాటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కసి ప్రతి ఓటరులోనూ కనిపించింది: చంద్రబాబు
[ 13-05-2024]
పోలింగ్ సరళిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. -
ఎక్కడా రీ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు: సీఈవో ఎంకే మీనా
[ 13-05-2024]
ఓటరు జాబితా విషయంలో ఈ సారి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఓటరు చైతన్యం వెల్లివిరిసింది.. ఈ సంకల్పం రాష్ట్రానికి మేలు చేస్తుంది: చంద్రబాబు
[ 13-05-2024]
రాష్ట్రంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసిందని, ఉదయం 7గంటల నుంచే పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్లకు తరలి వచ్చి ఓట్లు వేసిన వారికి తెదేపా అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. -
పెనమలూరులో వైకాపా అభ్యర్థి జోగి రమేశ్ అరాచకం
[ 13-05-2024]
పోలింగ్ వేళ కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైకాపా నేతలు బీభత్సం సృష్టించారు. -
వైకాపా దారుణాలపై పోలీసులు చర్యలు తీసుకోట్లేదు.. ఈసీకి భాజపా ఫిర్యాదు
[ 13-05-2024]
ఏపీలో పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా దారుణాలపై ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది. -
తెనాలి, మాచర్ల, అనంతపురం ఘటనలను తీవ్రంగా పరిగణించిన ఈసీ
[ 13-05-2024]
గుంటూరు జిల్లా తెనాలి, పల్నాడు జిల్లా మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. -
నీదే రోజు.. నీవే రాజు
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్టీఆర్ జిల్లాలో 17.04 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. 1,874 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 13,402 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. -
ఓటుకు సొంతూరిబాట
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కుటుంబాలతో సహా స్వగ్రామాలకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులతో విజయవాడలోని పండిట్నెహ్రూ బస్టేషన్ ఆదివారం కిటకిటలాడింది. -
నేత్రపర్వం.. ఆదిశంకరాచార్యుని జయంతి
[ 13-05-2024]
ఇంద్రకీలాద్రిపై శ్రీచక్ర యంత్రాన్ని పతిష్ఠించిన ఆదిశంకరాచార్యుల జయంతిని నేత్రపర్వంగా రుత్వికులు ఆదివారం నిర్వహించారు. -
నోట్ల కట్టలతో ‘దండయాత్ర’
[ 13-05-2024]
మేం మీకు వేయమా? మాకెందుకు డబ్బులివ్వటం లేదు. మేమేం చేశాం. అందరికీ ఇచ్చి మాకివ్వటం లేదు. -
తెదేపా పోలింగ్ ఏజెంట్పై దాడి
[ 13-05-2024]
పోలింగ్ కేంద్రంలో సంతకాలు చేసేందుకు వెళ్లిన తెదేపా ఏజెంట్పై వైకాపా వర్గీయులు ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడ్డారు. -
ఎమ్మెల్సీ రుహుల్లాపై కేసు
[ 13-05-2024]
అజిత్సింగ్నగర్లోని ఎమ్మెల్సీ రుహుల్లా కార్యాలయం వద్ద ఓటుకు రూ.1000లు పంచుతున్నారంటూ ములుగూరి గోపాల్ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్సింగ్నగర్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు -
లేలే.. ఇవ్వాళే.. లేలే
[ 13-05-2024]
‘ఈ ఎన్నికల్లో మా ఓటు ఎంత కీలకమో తెలుసు. గత కొన్నేళ్లుగా రాష్ట్ర పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే.. అభివృద్ధికి కట్టుబడి ఉండే నేతలను ఎన్నుకోవాలని.. సముద్రాలు దాటి మరీ వచ్చాం. -
ప్రజాస్వామ్య పండగను విజయవంతం చేద్దాం
[ 13-05-2024]
ప్రజాస్వామ్యానికి పండగ లాంటి పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేద్దామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ పిలుపు నిచ్చారు. -
ఓటును గెలిపిద్దాం.. చేటును తరిమేద్దాం
[ 13-05-2024]
జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ నిర్వహించేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. -
కాల్చుకు తిన్నోళ్లను.. కాల్చిపారేయండి!
[ 13-05-2024]
తెలుగు జాతి వెలగాలని.. తరతరాలు మురవాలని! సిరుల మాగాణం కంటే.. సరిలేని ఆంధ్రమే మిన్నయని.. లక్షల ఉద్యోగాల కల్పనకు.. లక్ష కోట్ల సంపద సృష్టికి ఊపిరిలూదారు
తాజా వార్తలు (Latest News)
-
గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు.. కోల్కతాతో మ్యాచ్ రద్దు
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం
-
మహిళ కిడ్నాప్ కేసు.. హెచ్డీ రేవణ్ణకు బెయిల్
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
కుప్పకూలిన భారీ హోర్డింగ్.. ఎనిమిది మంది మృతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM