రోశయ్య సేవలు చిరస్మరణీయం
రోశయ్య సేవలు మరువలేనివని ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలోని కళావెంకట్రావు సెంటర్, వైకాపా కార్యాలయంలో రోశయ్య చిత్రపటానికి శనివారం నివాళి అర్పించారు. ఆర్యవైశ్య కల్యాణమండపంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
కొత్తపేటలో నివాళులర్పిస్తున్న నాయకులు
న్యూస్టుడే బృందం: రోశయ్య సేవలు మరువలేనివని ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలోని కళావెంకట్రావు సెంటర్, వైకాపా కార్యాలయంలో రోశయ్య చిత్రపటానికి శనివారం నివాళి అర్పించారు. ఆర్యవైశ్య కల్యాణమండపంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. కొత్తపేట, ఆత్రేయపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల్లో కాంగ్రెస్, వైకాపా నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు సంతాపం తెలిపారు.
* రాజోలులో కాంగ్రెస్ నాయకులు, మలికిపురంలో ఆర్యవైశ్య సంఘం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు నివాళులు అర్పించారు. లక్కవరంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రుద్రరాజు గోపాలకృష్ణరాజు నేతృత్వంలో నివాళులర్పించారు.
* సీఎంగా, ఆర్థికశాఖా మంత్రిగా, గవర్నర్గా రోశయ్య మృతి తెలుగు ప్రజలకు తీరనిలోటని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు, జనసేన పార్టీ నాయకుడు బండారు శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర కృష్ణబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ ననబోలు సత్యనారాయణ తదితరులు సంతాపం తెలిపారు.
* పి.గన్నవరం, ముంగండలో ఆర్య వైశ్య సంఘాలు నివాళులర్పించాయి. అంబాజీపేటలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నెల్లి వెంకటరమణ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఏపీసీసీ కార్యదర్శి మహ్మద్ ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు. మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు , మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి సంతాపం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీకో దణ్ణం మాకొద్దీ అరాచకం
[ 11-05-2024]
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. అయిదేళ్లు అరాచకాలు, ఆగడాలు.. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులతో అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేశారు. -
నన్ను నమ్మండి.. మీ కోసం నిలబడతా
[ 11-05-2024]
మీకు మాట ఇస్తున్నా.. అభివృద్ధి అంటే పిఠాపురంలా ఉండాలని మార్మోగేలా చేస్తా.. పార్లమెంటు అంటే కాకినాడ పార్లమెంటులా ఉండేలా చేస్తా.. అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా కృషిచేస్తా. -
చెంతకొచ్చి మాటిచ్చావ్.. చేయూతనివ్వక మోసగించావ్
[ 11-05-2024]
అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులందరినీ ఆదుకుంటాం.. ప్రతిపైసా చెల్లిస్తాం.. ఇదీ గత ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ. గద్దెనెక్కాక.. ఇచ్చిన మాట గాలికొదిలేశారు. -
సంక్షేమ బోర్డు జాడేది
[ 11-05-2024]
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 75 వేల మంది కొబ్బరికార్మికులు ఉన్నారు. వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో వారు పనుల్లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
నేటితో గప్చుప్
[ 11-05-2024]
కాకినాడ జిల్లాలో సాధారణ ఎన్నికలు-2024 ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంటలతో తెరపడనుంది -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియ తుది దశకు చేరువవుతోంది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్కు సమయం ఆసన్నమవుతోంది. -
జనహోరు.. సేనజోరు
[ 11-05-2024]
ఎండలు మండినా.. గుండెల్లో అదే అభిమానం.. అధినేత రాక అయిదు గంటల ఆలస్యమైనా ఒక్క అడుగూ వెనక్కి తగ్గలేదు. -
ప్రచార పిచ్చి.. సేవలకు సుస్తీ
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో పేద రోగులకు సరైన వైద్యసేవలు అందని పరిస్థితి నెలకొంది. -
అయిదేళ్లుగా ముంపు సమస్యను పట్టించుకోలేదు
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో చారిత్రక నగరంలో ముంపు సమస్యను పట్టించుకోలేదని ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. -
గడప గడపకు ద్రోహం.. ఓట్ల కోసమే వ్యూహం
[ 11-05-2024]
వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న ‘గడప గడపకు.. మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు విన్నవించుకున్న సమస్యల పరిష్కారానికి.. యంత్రాంగం చేపట్టిన పనులకు పొంతన లేకుండా పోయింది. -
రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు
[ 11-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయం వీసీగా ఆచార్య కె.పద్మరాజు బాధ్యతలు చేపట్టి ఏడాదికాలం పూర్తయిన సందర్భంగా శుక్రవారం వార్షికోత్సవం నిర్వహించారు.