Lawyer Missing: కరీంనగర్లో న్యాయవాది అదృశ్యంపై ఉత్కంఠ
కరీంనగర్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు, సీనియర్ న్యాయవాది ద్యావనపల్లి వేణుగోపాల్రావు అదృశ్యంపై ఉత్కంఠ నెలకొంది.
వేణుగోపాల్రావు
కరీంనగర్ న్యాయవార్తలు, కరీంనగర్ నేరవార్తలు, న్యూస్టుడే: కరీంనగర్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు, సీనియర్ న్యాయవాది ద్యావనపల్లి వేణుగోపాల్రావు అదృశ్యంపై ఉత్కంఠ నెలకొంది. బుధవారం సాయంత్రం ఆయన ద్విచక్రవాహనం, చరవాణి అల్గునూర్ సమీపంలోని కాకతీయ కెనాల్ పక్కన ఉన్నాయి. కెనాల్ పక్క నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి బుధవారం సాయంత్రం సెల్ఫోన్ మోగుతుండటంతో లిఫ్ట్ చేసి అవతలి వారికి విషయం చెప్పాడు. కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించి ఎల్ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. అదే రోజు రాత్రి న్యాయవాది భార్య కరీంనగర్ రెండో ఠాణాలో భర్త వేణుగోపాల్రావు కనిపించడంలేదని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. చరవాణి స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ రాంచందర్రావు తెలిపారు. గురువారం ఉదయం కెనాల్ నీటిని తగ్గించి రెస్క్యూ టీమ్ ద్వారా వెతకడం ప్రారంభించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునందన్రావు, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, అదనపు ప్రభుత్వ న్యాయవాది పూరెల్ల రాములు, న్యాయవాదులు బైక్ వదిలిన స్థలానికి చేరుకున్నారు. ముద్దసాని సంపత్, కొమ్ము రవిపటేల్, కృష్ణ ఆధ్వర్యంలో కొందరు న్యాయవాదులు కాలినడకన హుజూరాబాద్ వరకు కెనాల్ను పర్యవేక్షిస్తూ వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం తగ్గినా ఆచూకీ దొరకలేదు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని న్యాయవాదులు కోరుకుంటున్నారు. ఆయన అదృశ్యానికి గల కారణాలు తెలియరాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నాయకుడికి తీవ్ర గాయాలు
[ 11-05-2024]
మాజీ మంత్రి కేటీఆర్ హుజురాబాద్ రోడ్డు షోకు వెళ్లుతుండగా జమ్మికుంటలో భారాస శ్రేణులు ఘన స్వాగతం పలికారు. -
భారాస అభ్యర్థిని గెలిపించాలి..!
[ 11-05-2024]
పెద్దపల్లి ఎంపీగా భారాస పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని ఆ పార్టీ మండల నాయకులు కోరారు. -
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి
[ 11-05-2024]
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలని కమాన్ పూర్ మాజీ ఎంపీపీ కోలేటి మారుతి కోరారు. -
ఇదిగిదిగో నవ లోకం
[ 11-05-2024]
ఉమ్మడి జిల్లాలో యువ రక్తం ఉరకలేస్తోంది.. ఆకాశమే హద్దంటూ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది.. యువ ఓటర్లు దేశ భవితకు దిశా నిర్దేశం చేస్తున్నారు.. -
గులాబీ శ్రేణుల్లో జోష్
[ 11-05-2024]
సిరిసిల్ల పట్టణంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
గడప గడపకు కార్యకర్తలు
[ 11-05-2024]
ప్రధాన పార్టీల ముఖ్య నేతల ప్రచారాలు ముగిశాయి.. నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది.. పోలింగ్కు మధ్యలో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది.. -
దూరమైనా తప్పక ఓటేస్తాం!
[ 11-05-2024]
ఇప్పటికీ అనేక అనుబంధ గ్రామాలకు పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉన్నాయి. 200 మంది ఓటర్లకుపైగా ఉన్నా.. రెండు కిలోమీటర్లకుపైగా వెళ్లాల్సి వస్తోంది. -
రూ.20.93 లక్షల నగదు పట్టివేత
[ 11-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.20.93 లక్షల నగదును పట్టుకొని, సీజ్ చేసి ఎన్నికల పరిశీలన అధికారులకు అప్పగించారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
[ 11-05-2024]
వ్యవసాయ బావిలో పడి యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సుల్తానాబాద్ పట్టణ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. -
కొట్లాడి అలసిపోయా
[ 11-05-2024]
అందుబాటులో ఉండి సేవలందించినా ఓడగొట్టారు, ఎన్నికల్లో కొట్లాడి కొట్లాడి అలసిపోయా ఇక ఓపిక లేదంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి.జీవన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. -
‘ముఖ్యమంత్రి మాటలు నమ్మొద్ద్దు’
[ 11-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు ప్రజలు, కార్యకర్తలు ఎవరూ నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి సాగు నీరందిస్తాం
[ 11-05-2024]
పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రధానమైన సాగునీటి సమస్య పరిష్కారం కోసం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేసి, కాలువ చివరి ఆయకట్టు వరకు నీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. -
రైతులను దగా చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
[ 11-05-2024]
రైతులకు రైతుబంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా దగా చేసిన కాంగ్రెస్కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి భారాస ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ పేర్కొన్నారు. -
భాజపాతోనే అభివృద్ధి సాధ్యం
[ 11-05-2024]
ప్రజలకు ఉచిత హామీల ఆశచూపి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని, భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని పెద్దపల్లి లోక్సభ భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ అన్నారు. -
కోల్బెల్టు కేంద్రంగా అభ్యర్థుల వ్యూహాలు
[ 11-05-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి కోల్బెల్టు ప్రాంతాలు ప్రచార కేంద్రాలుగా మారాయి. అభ్యర్థులు తమ వ్యూహాలను ఇక్కడి నుంచే రచిస్తున్నారు. -
గెలుపే ఎజెండా.. కునుకు లేకుండా..
[ 11-05-2024]
ప్రచారం చివరి రోజుకు వచ్చేసింది.. సభలు.. సమావేశాలు.. చేరికలతో తీరిక లేకుండా గడుపుతున్న అభ్యర్థులు.. ముఖ్య నాయకులకు కంటిమీద కునుకు కరవైంది..
తాజా వార్తలు (Latest News)
-
పోలీసుల అణచివేతపై నిరసనలు.. అట్టుడికిన పీవోకే!
-
కోల్కతా, ముంబయి మ్యాచ్కు వరుణుడి ఆటంకం
-
రా.. కదలిరా!.. సొంతూరెళ్దాం ఓటేసొద్దాం..
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
-
యమునోత్రికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన దృశ్యాలు వైరల్