logo

విజేతలకు బహుమతులు అందజేత

పొన్నేల్‌లో బోడేపూడి ట్రస్ట్ ద్వారా మండల స్థాయి క్రికెట్ పోటీలు అంబేద్కర్ యువ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు.

Published : 19 Apr 2024 16:12 IST

కామెపల్లి: పొన్నేల్‌లో బోడేపూడి ట్రస్ట్ ద్వారా మండల స్థాయి క్రికెట్ పోటీలు అంబేద్కర్ యువ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. దానిలో భాగంగా మొదటి బహుమతి డోర్నకల్ మండల వెన్నారం గ్రామానికి చెందిన యువకులకి రూ.15,116  ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ద్వితీయ బహుమతి రూ.8,116 రూపాయలుతో పాటు ట్రోఫీని పొన్నెకల్ గ్రామానికి చెందిన అంబేద్కర్ యువ మండలి వారు గెలిచారు. ఈ సందర్భంగా ప్రైజ్ మనీని బోడెపుడి ట్రస్ట్ నిర్వాహకులు బోడెపుడి రాజా, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గింజల నర్సింహారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని